లాభాలు తెచ్చే పంటలు ఖరీఫ్ లో సాగు చేయాలని అనుకుంటున్నారా ?

Поделиться
HTML-код
  • Опубликовано: 10 июн 2024
  • రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాబార్డ్ సహకారం తో
    సేంద్రియ సాగు, కషాయాలు - మిశ్రమాల తయారీ, ఆహార పంటలకు విలువ జోడింపుపై 3 రోజుల రైతు శిక్షణ కార్యక్రమం
    ఎప్పుడు : 2024 జూన్ 23, 24, 25 తేదీల్లో
    ఎక్కడ : గుంటూరు జిల్లా కొర్నెపాడులోని రైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణ కేంద్రంలో
    ఎవరికి : ఈ కార్యక్రమం కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రాంత రైతులకు మాత్రమే
    📌 లొకేషన్ లింక్ : 👉👉 goo.gl/maps/Y9pGNBBJqedzynNN8
    గమనిక : శిక్షణకు హాజరయ్యే రైతులకి.. 3 రోజులు రైతునేస్తం ఫౌండేషన్ లోనే వసతి మరియు భోజన సౌకర్యం కల్పించడం జరుగుతుంది.
    ముందుగా పేర్లు నమోదు చేసుకున్న 30 మందికే అవకాశం .
    మరిన్ని వివరాలు మరియు పేర్ల నమోదు కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ - 9705 383 666, 95538 25532
    -----------------------------------------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - • రైతునేస్తాలు ఈ పవర్ వీ...
    ☛ For latest updates on Agriculture -www.rythunestham.in/​​​​​​
    ☛ Follow us on - / rytunestham​. .
    ☛ Follow us on - / rythunestham​​​​

Комментарии •