ॐ నిత్యస్మరణీయ గితావాక్యములు -15 : భగవద్గీత 4వ అధ్యాయం 39వ శ్లోకం - నుంచి

Поделиться
HTML-код
  • Опубликовано: 11 сен 2024
  • భగవద్గీత 4వ అధ్యాయం 39వ శ్లోకం -
    శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సమ్యతేన్ద్రియః
    జ్ఞానం లభ్ద్వా పరాం శాంతిమచిరేణాధిగచ్ఛతి
    అనగా: (గురువు మరియు శాస్త్రవాక్యములందు) శ్రద్ధ కలవారును, ( ఆధ్యాత్మిక సాధన యందు ) తదేక నిష్ఠతో కూడినవారును, ఇంద్రియములను లెస్సగా జయించినవారును అగు మనుజులు జ్ఞానమును పొందుచున్నారు .అట్లు జ్ఞానమును పొందినవారై వారు పరమశాంతిని శీఘ్రముగా పొందగలుగుచున్నారు.

Комментарии • 1