భారతీయ ఆత్మను ఛిద్రం చేసిన తూటాలు (మహనీయుల గాథలు)
HTML-код
- Опубликовано: 5 окт 2024
- అది 1919, ఏప్రిల్13 , బ్రిటిష్ ప్రభుత్వ అమానవీయ అకృత్యాలను, దురాగతాలను మరువని ముద్ర వేసిన ఘటన. అదే జలియన్ వాలా బాగ్ దురంతం. ఈ ఘటనను 21 ఏళ్లు గుర్తుంచుకుని ప్రతీకారం తీర్చుకున్న యువకుని గాథ.
దేశభక్తికి సంబంధించిన ఓ మంచి వీడియో చేసినందుకు ధన్యవాదాలు.
పంజాబ్ గడ్డ మీద పుట్టిన దేశభక్తుడు ఉదం సింగ్ గారి ఫోటో (ఛాయాచిత్రం) ను కూడా చూపించి చాలా బాగుండేది
భారత్ మాతాకీ జై 🇮🇳🇮🇳🇮🇳