మహా రుద్ర మృత్యుంజయ యజ్ఞము
HTML-код
- Опубликовано: 4 авг 2024
- ఆషాఢమాసం ముగింపు పలుకుతూ పుష్యమి నక్షత్రము ఆదివారం అమావాస్య రోజున మహామృత్యుంజయ మూల మంత్రముతో రుద్ర పారాయణం జరుపుకుంటూ మహాదేవుని కి అభిషేకములు పూర్తి చేసుకుని మృత్యుంజయ యజ్ఞము అద్భుతం గా జరిపించారు
అమ్మ
ప్రసన్న లక్ష్మమ్మ
గుంటూరు
పాత గుంటూరు శివాలయం లో
4.8.2024 న జరిగిన అద్భుతం
ఓం నమశ్శివాయః