Mahatma Gandhi చివరి రోజు ఎలా గడిచింది ఆయన్ను హత్య చేసే ముందు గాడ్సే ఏం చేశాడు

Поделиться
HTML-код
  • Опубликовано: 6 фев 2025
  • నేడు గాంధీ వర్థంతి: 1948 జనవరి 30న దిల్లీ బిర్లా బిర్లా హౌస్‌లో సహాయకులు ఆభా, మనులతో కలిసి నడుస్తూ, వారితో సరదాగా ముచ్చటిస్తూ గాంధీ ప్రార్థనా సభకు చేరుకున్నారు. అక్కడున్న ప్రజలకు అభివాదం చేశారు. నాథూరాం గాడ్సే, గాంధీ వైపు వంగడం చూసి, అతడు పాదాలకు నమస్కరిస్తున్నాడని మను అనుకున్నారు. #martyrsday #GandhiDeathAnniversary #NathuramGodse #BBCTelugu #MahatmaGandhi #LastDay
    ___________
    బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌ వుమన్ ఆఫ్ ద ఇయర్ (ISWOTY) అవార్డు ఐదో ఎడిషన్‌ వచ్చేసింది. ఈ ఏడాది గోల్ఫర్ అదితి అశోక్, షూటర్లు మను భాకర్, అవని లేఖర, క్రికెటర్ స్మృతి మంధాన, రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పోటీలో నిలిచారు. మీకు నచ్చిన వ్యక్తికి ఓటు వేయండి.
    లింక్‌: bbc.in/4h3KHBH
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
    వెబ్‌సైట్‌: www.bbc.com/te...

Комментарии • 111