శ్రీ రామనామ క్షేత్రం , గుంటూరు నందు 01 08 24 ఏకాదశి ఉత్సవములు

Поделиться
HTML-код
  • Опубликовано: 11 сен 2024
  • శ్రీ రామనామ క్షేత్రం , గుంటూరు నందు గల గీతా మందిరం నందు భగవద్ గీత 18 అధ్యాయముల పారాయణ, ఏకాదశి వ్రతం నిర్వహించిన భక్తులకు ద్వాదశి పారణ సమర్పణ జరిగింది .క్షేత్ర కమిటీ మెంబర్ అయిన డాక్టర్ బి రాఘవరావు గారి పుట్టినరోజు సందర్భంగా క్షేత్ర దేవాలయాలలో అర్చనలు , ప్రసాద వితరణ జరిగింది

Комментарии • 4