Borugadda Anil Kumar Controversial Comments on Pawan Kalyan | JournalistPost
HTML-код
- Опубликовано: 3 июн 2023
- Borugadda Anil Kumar Controversial Comments on Pawan Kalyan | JournalistPost
#BorugaddaAnilKumar #PawanKalyan #JournalistPost
Journalist Post is a 24/7 news channel on the digital platform, with exclusive news, breaking news, special interviews, latest updates on politics, movies, sports and current affairs.
Copyright Disclaimer under section 107 of the Copyright Act of 1976, allowance is made for “fair use” for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, education and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
నీ నోటి దూల ఏ నీకు నాశనం నీకు పోయేకాలం దగ్గర పడింది కాబట్టి ఇంకా నువ్వు రెచ్చిపోతున్నావ్ జర జాగ్రత్త సుమా .........
నీవు ఎన్ని అన్న పవన్ కళ్యాణ్ వరకు వెల్లవ్ ...వెళ్లిన ఆయన పట్టించుకోడు...వృధా ప్రయాస
Ade 10 th, inter lo nachinadu అంటె వాడు అప్పుడే kada question paper dongatham చేసి జైల్ ku vellindi
జై జనసేన...మీకు క్రైస్తవ సంఘం ఫీలింగ్ ఉంటే దానిని మీతో ఉంచుకోండి. మేం కూడా చాలా భూతులను తిట్టగలము, బయపెట్టగలము.అది సరైన పద్ధతి కానందున మేం దానిని ఉపయోగించడం లేదు.
జై జనసేన...ఇంటర్నెట్లో జగన్ గారి సీబీఐ కేసుల్లో రద్దు చేసిన ఛార్జిషీట్లేమిటి అని నొక్కితే కింద వివరాలు వచ్చాయి.
జగన్ గారిపై ఏ ఛార్జిషీట్లు రద్దు చేశారో ఎక్కడా కూడా చూపించలేదు.జగన్ గారిపై ఏ ఛార్జిషీట్లు రద్దు చేశారో అని ఇంటర్నెట్ లో నొక్కితే ఇంటర్నెట్ ఎమని చూపించినదో అదే క్రింద పేర్కొనబడింది.
1. ఇందూ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నుంచి 70 కోట్ల రూపాయలను తన కంపెనీలోకి తీసుకున్నందుకు జగన్ గారిపై సీబీఐ 11వ ఛార్జిషీట్ దాఖలు చేసింది.
2. జగన్ గారి బెయిల్ రద్దుపై సిబిఐ కోర్టు న్యాయమూర్తి తన వాదనలను పూర్తి చేసారు మరియు బెయిల్ రద్దుపై తీర్పును భవిష్యత్ తేదీకి వాయిదా వేశారు.
3. జగన్ గారుకు 68 కోట్లు ఇచ్చిన పెన్నా సిమెంట్స్పై సీబీఐ దాఖలు చేసిన ఏడో చార్జిషీట్ కోసం జగన్తో పాటు ఇతర నిందితులు సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. పెన్నా సిమెంట్స్ యజమాని ప్రతాప్ రెడ్డి గారికి అనంతపురం జిల్లాలో 231 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతానికి సంబంధించిన అంశం, కర్నూలు జిల్లాలో 320 ఎకరాల ప్రాస్పెక్టింగ్ లైసెన్స్(ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ అంటే ప్రాస్పెక్టింగ్ కార్యకలాపాలను చేపట్టడానికి లైసెన్స్ మంజూరు చేయబడింది, ప్రాస్పెక్టింగ్ అంటే గుర్తించడం) మంజూరు, రంగారెడ్డి జిల్లాలో 821 ఎకరాల మైనింగ్ లీజు పునరుద్ధరణ, బంజారా హిల్స్లోని ప్రతాప్రెడ్డి హోటల్ ప్రాజెక్ట్కు ప్రయోజనాలు.
4. సీబీఐ 68 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేసింది, సీబీఐ 263 డాక్యుమెంట్లను, 66 మంది సాక్షులు వివరాలు ఇచ్చింది.
5. మార్చి 30, 2012న, ఆరుగురు మంత్రులు, 8 మంది ఐఏఎస్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
6. ఫార్మా కంపెనీలైన అరబిందో, హెటిరోలకు ఒక్కొక్కరికి 75 ఎకరాల భూమిని కేటాయించారని జగన్పై తొలి ఛార్జిషీటు దాఖలైంది.
7. వైసీపీకి చెందిన రెబల్ ఎంపీ రఘురామరాజు గారు జగన్ గారి పై వేసిన బెయిల్ తొలగింపు పిటిషన్ను సీబీఐ కోర్టు రద్దు చేసింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా జగన్పై మనీలాండరింగ్పై కేసులు నమోదు చేసింది.
8. బెయిల్ రద్దు చేసేందుకు సీబీఐ కోర్టు నిరాకరించింది.
9. సిబిఐ కేసులు పూర్తయిన తర్వాత ఇడి కేసులను విచారించాలని జగన్ గారు సిబిఐ కోర్టులో పిటిషన్ వేశారు. సిబిఐ, ఇడి రెండు కేసులను ఒకేసారి విచారించాలని జగన్ గారి పిటిషన్ను సిబిఐ రద్దు చేసింది.
ఇక్కడ నేను ఇంటర్నెట్లో ఇచ్చిన ఛార్జిషీట్ల సారాంశాన్ని వ్రాస్తున్నాను.
1వ ఛార్జిషీట్ - M/s హెటెరో మరియు అరబిందో ఫార్మా.
2వ ఛార్జిషీట్ - వ్యక్తిగత పెట్టుబడిదారులు
3వ ఛార్జిషీట్ - M/s రామ్కీ
4వ ఛార్జిషీట్ - M/s వ్యాన్పిక్
5వ ఛార్జిషీట్ - M/s డాల్మియా సిమెంట్స్
6వ ఛార్జిషీట్ - M/s ఇండియా సిమెంట్స్
7వ ఛార్జిషీట్ - M/s రఘురామ్ సిమెంట్స్
8వ ఛార్జిషీట్ - M/s పెన్నా సిమెంట్స్
9వ ఛార్జిషీట్ -M/s ఇందూ టెక్ జోన్
10వ ఛార్జిషీట్ - M/s లేపాక్షి నాలెడ్జ్ హబ్.
11ఛార్జిషీట్ - AP గృహ ప్రాజెక్టులు₹(
ఇంటర్నెట్లో సిబిఐ vs జగన్ అని కొడితే వచ్చినదే క్రింద ఇవ్వబడింది.జై జనసేన.
1. M/s దాల్మియా సిమెంట్స్ (భారత్) లిమిటెడ్, జగన్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న M/s రఘురామ్ సిమెంట్స్ లిమిటెడ్లో రూ .95 కోట్లు పెట్టుబడి పెట్టారు.పెట్టుబడులకు క్విడ్ ప్రోకోలో,కడపలో M/s డాల్మియా సిమెంట్స్కు 407 హెక్టార్ల మేరకు మైనింగ్ లీజు మంజూరు మరియు బదిలీని సులభతరం చేశాడు,M/s డాల్మియా సిమెంట్స్ (భారత్) లిమిటెడ్ M/s రఘురామ్ సిమెంట్స్ లిమిటెడ్లో తమ వాటాలను M/s Parficim కు అమ్నింది, మొత్తం 135 కోట్లకు అందులో 55 కోట్లు హవాలా ఛానెల్ల ద్వారా జగన్ గారికి నగదు రూపంలో చెల్లించబడ్డాయి మరియు న్యూఢిల్లీలోని ఆదాయపు పన్ను శాఖ స్వాధీనం చేసుకున్న మెటీరియల్లో పేర్కొన్న చెల్లింపుల వివరాలు కనుగొనబడ్డాయి.M/s డాల్మియా సిమెంట్స్ (భారత్) లిమిటెడ్ హవాలా ఛానెల్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని నగదు రూపంలో జగన్కు తిరిగి ఇచ్చిందని ఆరోపించబడింది, ఇది 95కోట్లు యొక్క ప్రారంభ చెల్లింపును స్పష్టంగా నిర్ధారిస్తుంది.
2. రెండు మారిషస్ ఆధారిత కంపెనీలతో M/s సాండూర్ పవర్ కంపెనీ లిమిటెడ్ వివిధ వాటా లావాదేవీలు అవి124.60 కోట్లు. M/s 2i క్యాపిటల్ మరియు M/s ప్లూరి ఎమర్జింగ్ కంపెనీ ద్వారా పైన పేర్కొన్న మొత్తం మారిషస్ ఆధారిత కంపెనీల ద్వారా పంపబడిన జగన్ గారే అని సిబిఐ అంచనా వేసింది. చెన్నైలో కల్పిత కంపెనీలను ఆవిష్కరించారు, తద్వారా కంపెనీలు ద్వారా భారతదేశం మరియు విదేశీ దేశాల నుండి M/s Sandur పవర్ కంపెనీ లిమిటెడ్లోకి రౌండ్ ట్రిప్పింగ్ ద్వారా చెన్నైలో మరియు కొన్ని విదేశీ దేశాలలో ఫాల్స్ గా క్రియేట్ చేయబడ్డ కంపెనీ ల ద్వారా వచ్చింది.
3. భారతీ సిమెంట్స్/రఘురామ్ సిమెంట్లకు సున్నపురాయి మైనింగ్ లీజు మంజూరు చేయడంపై విచారణ జరుగుతోంది.
4. రెండు సముద్ర ఓడరేవుల అభివృద్ధి మరియు ఒక పారిశ్రామిక కారిడార్ని వాన్పిక్ ప్రాజెక్ట్గా అందించే ప్రాజెక్ట్ను అందించడానికి సంబంధించి నిమ్మగడ్డ ప్రసాద్ గారు జగన్ గారు కు 30 కోట్ల అక్రమ సంతృప్తి చెల్లింపు ఉంది.
M/s ఇందు ప్రాజెక్ట్స్ లిమిటెడ్ (M/s లేపాక్షి నాలెడ్జ్ హబ్ (p) లిమిటెడ్ మరియు M/s ఇండస్ టెక్ జోన్ (p) లిమిటెడ్కి సంబంధించి దర్యాప్తు పురోగతిలో ఉంది. 5.జగన్ గారుకు 68 కోట్లు ఇచ్చిన పెన్నా సిమెంట్స్. పెన్నా సిమెంట్స్ యజమాని ప్రతాప్ రెడ్డి గారికి అనంతపురం జిల్లాలో 231 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతానికి సంబంధించిన అంశం, కర్నూలు జిల్లాలో 320 ఎకరాల ప్రాస్పెక్టింగ్ లైసెన్స్(ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ అంటే ప్రాస్పెక్టింగ్ కార్యకలాపాలను చేపట్టడానికి లైసెన్స్ మంజూరు చేయబడింది, ప్రాస్పెక్టింగ్ అంటే గుర్తించడం) మంజూరు, రంగారెడ్డి జిల్లాలో 821 ఎకరాల మైనింగ్ లీజు పునరుద్ధరణ, బంజారా హిల్స్లోని ప్రతాప్రెడ్డి హోటల్ ప్రాజెక్ట్కు ప్రయోజనాలు
6. 150 ఎకరాల భూమి M/s అరబిందో గ్రూప్ మరియు M/s హెటెరో గ్రూప్ ఆఫ్ కంపెనీలు కి SEZ జడ్చర్లలో ఇపించినందుకు, 30.33 సెంట్ల భూమి M/s అరబిందో ఫార్మా లిమిటెడ్ నుండి M/s ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ కి ఎగుమతి ప్రమోషన్ ఇండస్ట్రియల్ పార్క్ పాశమైలారం మెదక్ జిల్లా లో ఇప్పించినందుకు జగన్ గారి కంపెనీ ల లో కి డబ్బులు వచ్చాయి.
సూట్కేస్ కంపెనీలుగా ప్రసిద్ధి చెందిన కోల్కతా మరియు ముంబై కేంద్రంగా పేపర్ కంపెనీల ద్వారా దర్యాప్తు సగం పూర్తయింది.
1. ఆరోపణ ఏంటి - జగన్ గారు బెనిఫిట్స్ ఇచ్చారు, డబ్బు అందుకున్నారు. వచ్చిన డబ్బుకు, ఇచ్చిన బెనిఫిట్లకు లింక్ లేదని జగన్ చెబుతున్నారు.ఆయన బెనిఫిట్ ఇవ్వకపోతే జగన్ గారితో మేం కూడా ఏకీభవిస్తాం. కానీ బెనిఫిట్స్ ఇచ్చి బెనిఫిట్స్ తీసుకున్న వారి నుంచి డబ్బులు తీసుకున్నారు.)₹(
Pandhi ki puttina pandhi
Adi nora muriki kaluva
Jagan deniki 16 months jail lo vunnado cheppara
32 cases deniki pettaro cheppu pandhi son
జై జనసేన...మరొక వ్యాఖ్యలో cbi కేసులు చూడండి.
Eee naakodukuni appudi arrest chestaru.. waiting
Full vesesadu ra Nayana