Peddapur Mallanna Jatara 2021 Glimpse

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024
  • Video Credits : Chotu Yadav aka Naveen
    ఉత్తర తెలంగాణలోనె అతి పెద్ద బోనాల జాతర అయినటువంటి మన పెద్దాపూర్ మల్లన్న.
    జగిత్యాల జిల్లా,మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో ప్రతి ఏటా జరిగే మల్లన్న బోనాల జాతర కు లక్ష కు పైగా భక్తులు భోనాలు సమర్పిస్తారు.
    కులాలకు అతీతంగా భోనాలు సమర్పించారు.
    ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మల్లన్న అంటే యాదవుల కుల దైవం కానీ ఈ జాతర లో అన్ని కులాల వారు పాల్గొనడం విశేషం.
    దూర ప్రాంతాల నుండి భక్తులు తండోపతండాలుగా వచ్చి భోనము సమర్పిచారు.
    ఇక్కడ మరో ప్రత్యేకత
    మా ద్యావతి పోతురాజుల ఆటపాటలు మరియు రంగం (గావు పట్టడం)
    శివరాత్రి రోజు వేములవాడ రాజన్న దేవాలయం తరువాత అంతటి భక్తులు సందర్శించే క్షేత్రం
    పెద్దాపుర్ మల్లన్న ఆలయం.
    follow us on social media :
    Peddapur Mallanna Facebook page : / peddapurmallanna
    Peddapur Mallanna instagram : / peddapurmallanna
    Peddapur Mallanna RUclips channel: / @peddapurmallanna

Комментарии • 12