రఘురామరాజు మంత్రి పదవి పై, చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఊహించని పరిణామంతో రఘురామరాజు షాక్..
HTML-код
- Опубликовано: 11 окт 2024
- For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
రఘురామరాజు మంత్రి పదవి పై, చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఊహించని పరిణామంతో రఘురామరాజు షాక్..
#chandrababu #raghuramaraju #tdp
#AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
------------------------------------------------------------------------------------------
Connect With Us :
► SUBSCRIBE us on RUclips : bit.ly/3G0z38e
► LIKE on Facebook : / amaravativoice
► FOLLOW on Twitter : / amaravativoice
► VISIT our Website : www.amaravativ...
కరక్ట్ గా చెప్పారు
MLA ఇవ్వడమే బాబు గారు చేసిన తప్పు
RRR గారు నిలకడగా ఉండలేరు
Adi cbn oo nuvvo ivvatledu...ayana samardyam
@@shyamburada9645 babu koduku kindatasari neggaledu vadiki mantri icharu...babu yevadu mla ivvadaniki
@@reelview212
It’s true 100%
ఆమనిషిని టీడీపీ లోకి చేర్చుకోవడమే పెద్ద తప్పు మళ్ళీ ఉండి టికెట్ ఇవ్వడం ఇంకో తప్పు మళ్ళీ మినిస్టర్ పోస్ట్ కూడా కావాలినా, కొంచెం నోటి దూల తగ్గించు కుంటే మంచిది రాజు గారు
@@rangaiahnaidu725 asalu pk gadiki Cbn ki ontariga poti chesi negge Dikke ledu....vallu padavalu kosama poratam... nenu nenu nenu sampradayini suddapusani
నిజం గా పని చేయాలని ప్రజలకు మేలు చేయాలని వుంటే ఒక కార్యకర్తె చేయగలడు యమ్ ఎల్ ఏ గా ఎం తో చేయెచ్చు పని కి పదవులు అక్కర్లేదు చేయాలనె సంకల్పం వుంటే చాలు
RRR is really eligible for minister post
Asalu 2014 lo ycp wave ni thagginchi tdp boarder lo neggadaniki karanam abn rk with rrr show...2024 lo antha kante ekkuvagane ayana mudra undi...jagan ni tittinappude chittineni cbn cut cheyyalsindi
చంద్రబాబు గారు మంతెన రామరాజు గారు సీటు రఘురామ గారికి ఇవ్వటం వలన( ఆయన కూడా రాజు) మరి పవన్ కళ్యాణ్ గారికి సీట్ ఇవ్వటం వలన వర్మ గారు నష్టపోయారు.
మరి అది గజపతిరాజు గారు కూడా ఉన్నారు. సరైన సమయంలో ఇస్తా రు..
. రఘురామ గారు కులం ప్రస్తావన తీసుకుని రావటం ద్వారా దాన్ని కూడా ఉపయోగించుకోవటానికి జగన్ రెడ్డి లాగా సిద్ధపడుతున్నాడని మనం అర్థం
అందుకే రచ్చబండ వల్ల కొంత ప్లస్ ఉన్నప్పటికీ అమరావతి రైతుల పోరాటంతో గాన్ని స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులతో కానీ ,
yuvagalam lo లోకేష్ ఎదుర్కొన్న రాళ్లదాడు గాని చంద్రబాబు గారి పర్యటనలో ఎదుర్కొన్న రాళ్లదాడు గానీ పట్టాభి అచ్చం నాయుడు కళ్ళు రవీంద్ర లాంటి వాళ్ళు ఎదుర్కొన్న అక్రమ కేసులతో గాని
అయినా ప్రజల్లో ఉండటాన్ని పెట్టి పోలిస్తే రఘురాం గారు చేసింది తక్కువ ఫోకస్ ఎక్కువ.
నేనెప్పుడూ అనుకుంటాను చంద్రబాబు గారి లాంటి నాయకుడు ప్రజలకు ఒక ట్రస్ట్ గా పని చేస్తే నాయకుడిని ,
ఒక నవీన్ పట్నాయక్ మమతా బెనర్జీ ఒక కేజీలు వాల్ స్టాటిన్ లాగా ఎందుకు సపోర్ట్ చేయరు ?
మన మేధావులు రాజకీయ నాయకులు అని .కేంద్రంలో టిడిపి మీద ఆధారపడి రావటం రాష్ట్రంలో 2/3 పైగా సీట్లు ఇవ్వటం ద్వారా ప్రజలు పూర్తి నైతిక మద్దతు ఇచ్చారు.
కానీ ఈ రఘురాం లాంటి వాళ్లు ఇంకా కూడా వాళ్ళ ధృతరాష్ట్ర కౌగిలి రాజకీయాలు చేయటం మానలేదు..
కష్టపడిన టిడిపిని టార్గెట్ చేయడం మొదలెట్టారు
సొంత లాభాల కోసం.
అందుకే ఇలాంటి వాళ్ళని బ్యాంకులకు అప్పులు కట్టాల్సిన వాళ్లను ప్రోత్సహించకుండా ఉంటే.టిడిపికి కూడా మంచిది.
పోరాటం చేసిన వాళ్లయితే ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తారు.
రాజుగారికి ఉన్న ఇంకొక బుద్ధి ఏంటి అంటే పార్టీలో సభ్యుడిని మర్చిపోతారు తన మాట పార్టీ అధిష్టానం వినాలి అన్నట్టుగా.
రోజుకు ఒక డిమాండు కొన్ని పాయింట్ బ్లాకు పొలిటికల్ ట్రీ లాంటివి కొన్ని ఆయన మెయింటైన్ చేస్తే అంటారు
వాటిల్లో నాకు టిటిడి చైర్మన్ అయినా ఓకే లేదా ఢిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా అయినా ఓకే వీటిల్లో ఏదో ఒకటి ఇస్తారు అని లీకలు ఇస్తారు.
అప్పుడు టిడిపి ఇవ్వకపోయేటప్పుడికి మరల టిడిపిని విమర్శిస్తారు అన్నమాట.
అంటే నేననేది రాజుగారు పోరాడి ఉండవచ్చు కానీ టిడిపిలో ఆయన కంటే ఎక్కువ పోరాడిన వాళ్ళు ఆయన కంటే ఎక్కువ కేసులు ఎదుర్కొన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు.
అందులో ప్రజల్లో ఉండి రాష్ట్రంలో ఉండి ఎదుర్కొన్నవాడు ఇప్పుడు ఎంతమంది జర్నలిస్టులు కానీ ఇప్పుడు రాజధాని ఫైల్స్ సినిమాలు తీసిన వాళ్ళు కానీ రాజధాని రైతులు గాని వీళ్ళందరూ రాష్ట్రంలో నిలబడి పోరాడిన దానికంటే.
రాజుగారు చేసింది ఏమి ఎక్కువ కాదు. ఆయన వెనుక 3,500 కోట్లకు బ్యాంకులు కట్టాల్సిన కూడా ఉన్నాయి.
కానీ ఆయన ఎప్పుడూ కూడా నా సీట్లు పొంది. కష్టపడిన దాని కంటే పొత్తులో భాగంగా సీట్లు పొంది లాభ పడిన బిజెపి జనసేన ని ఒక మాట కూడా అనరు.
కానీ అదే టిడిపిని చంద్రబాబు గారిని మటుకు వీలైనంతవరకు డి గ్రేట్ చేయటానికి తనకు అన్యాయం చేశారని చెబుతారు..
నిజానికి రాజుగారి వలన ఆ ఇద్దరు రాజుగారు( మంతెన రామరాజు శివరామరాజు) నష్టపోయారు పై హెచ్ అక్కడ గోకరాజు గంగరాజు గారితో కూడా ఆయనకు మంచి సంబంధాలు లేవు.
ఇప్పుడైనా ఇప్పుడు ఈసారి రాజులకి పదవి ఇవ్వకపోవటానికి ఇంకొక కారణం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వర్మ గారు ఆ సీట్ ఇచ్చేటప్పుడు మంత్రి పదవి ఇస్తామని హామీ తీసుకున్నారు చంద్రబాబు గారు మరియు పవన్ నుంచి.
అతను రాజుగారు అని విన్నాను..అదే విష్ణుకుమార్ రాజు గారికి బిజెపి తరఫున ఇచ్చారు.మరియు ధర్మరాజు మరియు అతిధి రాజు ఉన్నారు.
కుల ప్రస్తావన ఎప్పుడు ఎవరు తీసుకురాలేదు
కానీ రఘురామరాజు కుల ప్రస్తావన కూడా తీసుకొచ్చి రాజకీయాలు చేయటం మొదలుపెట్టాడు.
మంతెన రామరాజు గారు వీళ్ళందర్నీ చూసినప్పుడు టిడిపిలో వాళ్లు ఈ ఎంత కష్టపడ్డారు?వాళ్లు పార్టీ తరపున నిలబడ్డారు
Chittineni meeku theliyani vati gurinchi enthuku antha pedda messagelu
@@reelview212 naaku thelisinavi cheppanu.
@@parvathichittineni620 meeku theliyanivi chala unnayi...independent ga poti chesina rrr garu gelichevaru.cbn ticket ivvakarledu..Cbn neggataniki rrr lanti vallu support avasaram 99% undi
@@reelview212 టిడిపి నుంచి సీటు తీసుకొని అక్కడ ఇన్చార్జిన రామరాజు గారు దగ్గరుండి గెలిపించినా కూడా, టిడిపిని రఘురామ గెలిపించాడు అని చెప్పుకుంటున్నారు .
కానీ టిడిపి దగ్గరుండి గెలిపించింది అని ఒప్పుకోలేకపోవటం మీయొక్క భావదారిద్యం.
ఇప్పుడు చంద్రబాబు గారిని గెలిపించడంలో రఘురామ పాత్ర వహించారా?
లేదా అక్రమ చర్చించాల్సిన అరెస్టు గురించి అక్రమ కేసులు గురించి కాకుండా.
పొత్తులు గురించి టీవీ ఫైవ్ ఏబీఎన్ లో చర్చలు పెట్టాడు అనేది ,ఇప్పుడు ప్రస్తుతం కాదు. అరెస్టు గురించి పక్కదారి పట్టి ప్రజల ఉద్యమం పలచన పడటానికి.
ఎందుకు అంటే అది చంద్రబాబు గారు ఎప్పుడు కలిసి పోరాడదాం అన్నారు.
పోరాడని రఘురాం గారు ఉదయం వార్తలు రచ్చబండ ద్వారా సాయంత్రం పొత్తులు గూర్చి మాట్లాడిన రఘురామ గారు,
పోలవరం ముంపు బాధితులకు కనీసం పరామర్శించని రఘురామ గారు ఆయన వలన టిడిపి గెలిచిందని మీరు చెప్పటం?
సడన్గా పార్టీ మారినా కూడా ఉండి ఎమ్మెల్యే సీటు గెలిచినా ,ప్రస్తుతం ఆయన ఉన్న సీటు తీసుకున్న అప్పటికి కూడా మీరు రఘురామ గారి వలన టిడిపి గెలిచింది అని చెప్పుకోవడం సిగ్గుచేటు,
ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయమని మేము అనేకసార్లు నర్సాపూర్ ఎంపీగా తటస్తులుగా .
అది బలహీనమైన అభ్యర్థి కాబట్టి అతను గెలవడేమోనని.
కానీ ఎక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయలేదు రఘురామ గారు.
కానీ టిడిపి వాళ్ళు కష్టపడి నర్సాపూర్ ఎంపీ ని గెలిపించారు వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. లేకపోతే ఐదు వైసిపి కి వెళ్లే అవకాశం ఉందని.
రఘురాం గారు బిజెపితో అంతర్గత ఒప్పందం ద్వారా, టిడిపి నుంచి ఇంకొక సీటు తీసుకోవటానికి ఆ విధంగా ప్రయత్నించారు.
మరియు సీట్ ఇవ్వలేదని టిడిపిని ఒత్తిడి పెట్టాడు గాని బీజేపీని కాదు.
రఘురామ గారి సపోర్ట్ లేకుండా మూడు ఎమ్మెల్సీ సీట్లు టిడిపి గెలిచిన చరిత్ర ఉంది.
బిజెపి జనసేనకు డిపాజిట్ పోయిన చరిత్ర ఉంది.
బిజెపి దాని అలయన్స్ లో ఉన్న జనసేనకు సపోర్ట్ స్టీల్ ప్లాంట్ అమ్ముతున్న సపోర్ట్ ఇచ్చిన రఘురాం గారు ఎందుకు గెలిపించలేకపోయారు?
వైసీపీతో గొడవ పడిన తర్వాత తిరుపతి ఆత్మకూర్ బద్వేల్ మరియు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం డిపాజిట్ కూడా రాలేదు కదా ?రఘురామ గారికి ఆ పార్టీల మీద ఎంత అభిమానం ఉన్నప్పటికీ.!
టిడిపిని రఘురాం గారు గెలిపించారా? బిజెపి జనసేన గెలిపించలేదా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాని తిరుపతి ఆత్మకూరు బద్వేల్ ఎన్నికల్లో సపోర్ట్ చేసి గెలిపించలేకపోయారా?
అప్పుడు టిడిపితో పొత్తు అవసరం కలిసి పోరాడుదాం అంటే కలిసి రాని జీవో నెంబర్ వన్ పై గాని భీమవరం పుంగనూరు దాడులపై గాని దొంగ ఓట్లపై గాని బిజెపి జనసేన కూడా ఉండేది కాదు కదా?
రఘురాం అస్ సొంతంగా జీవించిన సర్వేలో జనసేనకు 15 20% కంటే పెరగలేదు. కాబట్టి టిడిపి తో పోతూ లేకపోతే అది గెలవలేదని,
అది జనసేన తో పొత్తు లేకపోయినా టిడిపి 160 సీట్లు గెలుస్తుందని ఆయన సర్వే చేసిన తర్వాత ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత
@@reelview212
అక్రమ అరెస్టు తర్వాత పుత్తుల గురించి రోజు చర్చలు పెట్టాడు,
దానివల్ల సీట్లు టిడిపి త్యాగం చేసింది .
ఒక పర్సెంట్ ఉన్నా బిజెపిని ఏడు పర్సనల్ ఉన్న జనసేన ను గెలిపించడంలో కార్యకర్త నుంచి అధినేత వరకు కష్టపడ్డారు.
ఉదాహరణకి చంద్రబాబు గారు 50 డిగ్రీలు ఉష్ణోగ్రతలో కూడా నాలుగు నియోజకవర్గాల్లో రోజు పర్యటించి. ప్రతి ఒక్కరి విజయం కొరకు కృషి చేశారు.
తిరుపతి మరియు అరకులో కూడా గెలిచి ఉండేవాళ్లు బిజెపి వాళ్లు.
కానీ వాళ్లు వైసిపి నుంచి వచ్చిన వాళ్ళకి సీట్ ఇవ్వటం వలన వైసీపీ నుంచి ఓట్లు పార్టీ పరంగా బిజెపికి బదిలీ కాలేదు.
అందుకని టిడిపిని గెలిపించడంలో రఘురామ గారి పాత్ర ఎంతుందో ?
ఇంకొకసారి మాట్లాడితే ,
రఘురాం గారు ఆ పార్టీ హఠాత్తుగా మారి తగిన కారణము లేకుండా ఆ నియోజకవర్గాల్లో అప్పటికప్పుడు టిడిపి కొత్త అభ్యర్థిని పెట్టుకోవటానికి కొంత సమయం పట్టింది, ప్రచారం చేసుకోవడానికి వీలు కాలేదు,
కాబట్టి టిడిపి ఓడిపోవడం వలన రాష్ట్రం 20 లక్షల కోట్లకు పైగా నష్టపోయింది .
రఘురామయ్య ఎంపీగా గెలవడం వలన రాష్ట్రానికి కానీ ఆ ఏరియాలో ఉన్న పోలవరం ముంపు బాధితులకు కూడా లాభం కలగలేదు.
దానికి బ్యాంకులు కట్టాల్సిన అప్పులు మటుకు కట్టకుండా సరిపోయింది
పోలవరం ముంపు బాధితులను కూడా నిమ్మల రామానాయుడు జ్యోతుల నెహ్రూ మరియు చంద్రబాబు గారు అన్ని నియోజకవర్గ టిడిపి వాళ్ళకి పిలుపునిచ్చి ఆదుకున్నారు.
అని అక్కడ కల్తీ మధ్య మరణాలపై కూడా వెంటనే స్పందించి ఆదుకున్నారని టిడిపి సమూహం మీరు మర్చిపోవద్దు.
రఘురామ గెలిస్తే రాష్ట్రానికి ఏమీ లాభం లేదు ఆయనకు మటుకు 3500 కోట్ల అప్పులు క ట్టకుండా మిగిలింది.
కానీ ఆయనకు కూడా రక్షణ లేకుండా అయ్యింది ఆయన పార్లమెంట్లో కూడా ఆ విషయం చర్చించలేని పరిస్థితి వచ్చింది.
టిడిపి అధికారంలో లేకపోతే అమరావతి పోలవరం విధ్వంసం అయ్యాయి. ఉన్న పరిశ్రమల పోయాయి. అప్పుల పాలయ్యింది రాష్ట్రం .శాంతి భద్రతల లేక ఒక రఘురామ గారికి కాకుండా ప్రతిపక్ష నాయకులకు ఎస్సీ బీసీలకు ఎవరికి ఆస్తులు లు గాని ప్రాణాలకు గాని రక్షణ లేకుండా పోయిన,
జరిగిన నష్టాన్ని గ్రహించి ప్రజలు టిడిపిని గెలిపించారు. దానివల్ల ప్రకటించిన జనసేన కు ఆహ్వానించిన బిజెపి కు కలుపుకొని వైసీపీని ఓడించాలి అన్న లక్ష్యంతో.
జనసేన బిజెపి కు పొత్తులో సీట్లు ఇచ్చి టిడిపి వైసిపి గెలవకుండా దగ్గరుండి వాళ్ళని గెలిపించారు అని గుర్తించాలి.
ఎందుకంటే జనసేనకు వార్డు ఏజెంట్స్ కూడా లేరు బిజెపికి అసలు ఓటింగ్ ఏ లేదు .
అయినప్పటికీ బీజేపీ చేసిన నష్టం కంటే వైసీపీ ఎక్కువ నష్టం చేసిందన్న దాన్ని ఐదు సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉండి .
చంద్రబాబు గారి నాయకత్వం కింద టిడిపి కార్యకర్త నుంచి వరకు,
లోకేష్ yuvagalam bhuvanamma నిజం గెలవాలి యాత్రల ద్వారా
అనేక అక్రమ అరెస్టులు ఎదుర్కొని ప్రజల్లో వాళ్ళు ఏం కోల్పోతున్నారు అని అవగాహన కల్పించారు.
రఘురామ గారి లాగా ఒక్క అరెస్టు అప్పుడు ఒక్కరోజు జైల్లో ఉండే దానిని భూతద్దంలో చూపించి( ఎందుకంటే అచ్చం నాయుడు గారిని పైల్స్ ఆపరేషన్ చేసుకున్న రోజు అరెస్ట్ చేశారు. ఆ బాటలో కొల్లు రవీంద్ర పట్టాభి నరేంద్ర చింతమనేని అవి అందరూ కేసులు ఎదుర్కొన్నారు.
చంద్రబాబు గారు 53 రోజులు జైల్లో ఉండి ఈ 53 రోజుల్లో మెడికల్ సర్టిఫికెట్ కోసం కూడా కోర్టుకెళ్లి. నల్ల కోసం ఏసీ కోసం తెచ్చుకోవాల్సిన పరిస్థితిని కూడా ఎదుర్కొన్నారు)
తానే జగన్ మీద పోరాటం చేసినట్లుగా ఆ పార్టీకి ఎంపీగా రాజీనామా చేయకుండా రఘురామ గారి లాగా చూపించుకోలేదు.
చంద్రబాబు గారు గౌరవ సభకు వస్తానన్నారు వచ్చారుఅభ్యంతరకరమైనది
ప్రజల్లో అహర్నిశలో ఉండి అక్రమ అరెస్టును కూడా ఎదుర్కొని కష్టపడ్డారు.
కానీ ఆయన పోరాటంలో కలిసి వచ్చిన వాళ్ళందరినీ కలుపుకున్నారు.
పుత్తకు వస్తానన్న వాళ్ళందరికీ సీట్లు ఇచ్చారు.
రఘురామ గారు టిడిపిని గెలిపించారు అనటం మీరంటం. నాకు పై కారణాలవల్ల అభ్యంతరకరమైనది
ఇందు వల్లె బిజెపి దూరం పెట్టింది
ఇంకా సీట్లు త్యాగం చేస్తున్న మంతెన రామరాజు గారికి ఏదైనా పదవి ఇవ్వండి అని సూచించాలి రఘురామ గారు.
వాళ్లయితే టిడిపి కోసం కష్టపడతారు. అసలు ఆ వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం ఏంటి టిడిపిని? సీటు ఇచ్చినందుకు?
గెలిచిన ఎమ్మెల్యే సీటు ద్వారా (ఎంపీగా చెయ్యకపోయినా )
ప్రజల కోసం ఇప్పుడైనా అభివృద్ధిలో మిగతా ఎమ్మెల్యేలతో పోటీపడి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నా.
టిడిపి బ్రాండ్ జన్మభూమి పనులు మాత్రమే కాదు తన కార్డులో వేసుకోవటానికి.తాను వ్యక్తిగతంగా ఏం చేస్తారో చేసి చూపించాలి.
ఈయన ఇలా వాగడాన్నే జగన్ ఆవిధంగా చేసాడు
ఇక్కడ రాజుగారు ఎప్పుడు టార్గెట్ చేసేది టిడిపి ని. టిడిపి రాజు గారి వలన చాలా నష్టపోయింది .
2019 ఎన్నికల ముందు కూడా జగన్ అపరిచితుడు అని వైసిపి నుంచి టిడిపిలో చేరి
అక్కడ టిడిపి కార్యకర్తలతో పరిచయాలు పెంచుకున్న తర్వాత ఎన్నికల ముందు హఠాత్తుగా తాను వైసిపికి మారి తనతో పాటు నలుగురు ఎంపీలను మార్చారు. నలుగురు హైదరాబాదులో ఆస్తులుండి ఆంధ్రాలో రాజకీయాలు చేసేవాళ్లు.
బుద్ధి ఉన్నవాడు ఎవరైనా? అమరావతి పోలవరం ఇన్ని పరిశ్రమలు తెచ్చి కేంద్రము తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సిన ఇవ్వకపోయినా తుఫాన్లకు అండగా ఉన్న చంద్రబాబు గారు నీ కాదని.
43 వేల కోట్లు సీజ్ చేయబడిన ఆస్తులు ఉన్న జగన్ రెడ్డిలో రాష్ట్ర ప్రయోజనాల కోసమైతే పోటీ చేసి గెలుస్తాడా? కేవలం టిడిపిని ఓడించటానికి బిజెపి కేసిఆర్ రూట్ మ్యాప్ లో నడిచి ఆ విధంగా చేశారు.
ఆ నాలుగు నియోజకవర్ నాలుగు పార్లమెంటులోని నియోజకవర్గాల్లో టిడిపి ఓడిపోవలసిన పరిస్థితి వచ్చింది .చివరిలో పార్టీ మారి నందున. టిడిపి ఓడిపోయిన పాతదారులు రఘురామ ఒకరు..
మంతెన రామరాజు గారు అధిష్టానం సూచన మేరకు కలిసి పని చేశారు.
తాను ఎందుకు ఎన్నికల ముందు వైసీపీలోకి మారాడు? ఎన్ని డబ్బులు తీసుకున్నాడు అంటే తాను చాలా గొప్ప వ్యక్తి అని తనకు తాను డబ్బా కొట్టుకుంటాడు
ఎన్నికల అయిన తర్వాత , వైసీపీ వ్యతిరేక ఓటు బిజెపికి రావాలని, అప్పటికే జనసేన పోతుల్లోకి వెళ్ళటం ఇవన్నీ కూడా వాళ్ళు ఒక పథకం ప్రకారం చేశారు .
సుజనా చౌదరి బిజెపిలోకి టిడిపిని కలపటం ద్వారా రాష్ట్రానికి ఏం ప్రయోజనం జరిగింది ?
పోలవరం ముంపున గురైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా లు కానీ అక్కడ ఎంపీ అయినా రఘురామ గారు గాని.
ఓటు బ్యాంకు అంతా అక్కడే అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ గాని. ఒక్కరోజే నా పోలవరం ముంపు బాధితులకి ఒక్క రూపాయి సహాయం చేశారా?
అమరావతి పరిరక్షణ సమితికి సహాయం చేశారా? పవన్ కళ్యాణ్ గాని రఘురాం గారు గాని? లేదు కదా?
చంద్రబాబు గారిని కాదని మరి రఘురామా ఎందుకు పార్టీ మారి పోటీ చేశాడు? బ్యాంకులకు కట్టాల్సిన అప్పులు 3500 కోట్లు ఎగ్గొట్టటానికి.
ఉదయం రచ్చబండలో చెప్పేది వార్తలు చదివినట్టే జగన్ ప్రభుత్వంపై ఆరోజు వార్తలు చదివేవాడు రచ్చబండలో. దానిమీద రెండు కామెంట్లు చేసేవాడు.
.
ప్రతిరోజు సాయంత్రం రోజు ఏ ఏబీఎన్ లో టీవీ ఫైవ్ లో చర్చలకు ఇంచుమించు రఘురామ గారి మీడియా లాగా,
ఇక్కడ రాష్ట్రంలో జరిగే ఆర్థిక విధ్వంశాలు కానీ అక్రమ అపులు కానీ దాడులకు గాని కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదని,
సీఏజీ చెప్పిన రసీదులు లేని నిధులపై త్వరలో చర్యలు తీసుకుంటారు అని స్టీల్ ప్లాంట్ అమ్మటం పార్టీ వేరు ప్రభుత్వం వేరు .
పూర్తి బాధ్యత జగన్ రెడ్డి అని కేంద్ర బిజెపి వీలైనంతవరకు కాపాడటానికి టీవీ5 ఏబీఎన్ ఉపయోగించుకొని
వాళ్ళని ఇంచుమించు రఘురామ గారి తానా అంటే తందానా అనే లాగా చేసుకుని
దానివల్ల రాష్ట్ర ప్రయోజనాలు ఏమన్నా ఒకటన్న అయ్యాయా?
అవ్వనందుని అమరావతి రైతులు 16 వందల రోజులు పోరాటం చేయాల్సి వచ్చింది స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులు కూడా.
చంద్రబాబు గారు చెప్పింది ముందు కలిసి పోరాడుదాం .ఎన్నికల ముందు పొత్తు గురించి మాట్లాడదామని .
కానీ ఆయన ఏ ఒక్క పోరాటానికి రాష్ట్రంలో కలిసి రాలేదు. మరియు అమరావతి విధ్వంసం అయింది పోలవరం నాశనం అయింది పరిశ్రమలో పోయాయి.
చంద్రబాబు గారు జీరో నెంబర్ వన్ పై గాని దొంగ ఓట్లపై గాని స్థానిక సంస్థలో నామినేషన్ వేసినప్పుడు దాడులు గాని ఎన్ని ఎదుర్కొని? ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు అండగా ఉండటంలో కష్టపడ్డారు?
కేవలం మీడియా నెట్వర్క్ తోటి తనంతాను హీరోగా ప్రొజెక్ట్ చేసుకుంటూ రఘురామ!
నిజంగానే ఆయన ఆయన తనకున్న 10000 కోట్ల పైగా డబ్బుతో ఒక 100 కోట్లు పెట్టి 100 మందికి ఉపాధి కల్పిస్తే గొప్ప వారవుతారు.
కానీ పెట్టుబడులు వేరే రాష్ట్రాల్లో రాజకీయాలు ఆంధ్రాలో.
మరి పదవుల గురించి కూడా మీడియాలో లీకులు వదులుతారు ఉండి ఎమ్మెల్యేగాని హోం మంత్రి గాని స్పీకర్ గాని ఇప్పుడు టిటిడి చైర్మన్గాని ఢిల్లీలో అధికార ప్రతినిధిగా గాని అన్ని ఇస్తున్నారు. అన్న వార్తలు తనే ఇంటర్వ్యూలో లీకి ఇచ్చి.
తర్వాత ప్రజలు అనుకుంటున్నారు అని చర్చకు పెడతారు.
ఆ విధంగా మీడియా మాన్యుపులేషన్ జగన్ రెడ్డి కంటే ఎక్కువ చేస్తారు.
చేసేది తక్కువ చెప్పేది ఎక్కువ
Cbn congress tho kalisinappudu meeru entha labapaddaru
@@reelview212 కాంగ్రెస్తో తో 2018లో మాత్రమే కలవలేదండి అంతకుముందు 95లో కాంగ్రెస్ జాతీయ పార్టీ యొక్క సపోర్టు బయట నుంచి తీసుకుని,
దేవగౌడను గుజరాలను ప్రాంతీయ పార్టీల నాయకులను ప్రధాన మంత్రులుగా చేసిన ఘనత చంద్రబాబు గారికి ఉంది ,
వాజ్పేయి ప్రభుత్వానికి బయట నుంచి సపోర్ట్ ఇచ్చారు ఆ విధంగా ఉమ్మడి రాష్ట్ర ప్రయోజనాలు సాధించారు .తను ఏమాత్రం పదవులు తీసుకోకుండా.
అదేవిధంగా ఇక్కడ చంద్రబాబు గారు కాంగ్రెస్తో కలిసి ఎందుకు పని చేశారు అంటున్నారు ? డబ్బులు తీసుకొని కాదు.
మనకు విభజన చట్టం జరిగింది .ఆ చట్ట ప్రకారం కేంద్రం ఇవ్వాల్సిన రైల్వే జోన్ రామాయపట్నం పోర్టు ఆ కడప ఉక్కు వెనుకబడిన జిల్లాల నిధులు( తితిలి తుఫాన్ వచ్చినప్పుడు వెనకబడిన జిల్లాలకు ఇచ్చిన 350 కోట్లు అనగా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో జిల్లాలకు ఇచ్చే ఒక్కొక్క 50 కోట్లు కూడా అకౌంట్లో వేసి వెనక తీసుకుంది అప్పటికేంద్ర ప్రభుత్వం) చట్టంలో ఉన్న బుందేల్ఖండ్ లాంటి ప్యాకేజీ కాకుండా.
స్పెషల్ స్టేటస్ అని ప్రధానమంత్రి అభ్యర్థి మన్మోహన్ సింగ్ గారి చేత చెప్పించి , రాజ్యసభలో దానిపై వాదన వినిపించిన వెంకయ్య నాయుడు గారిని ప్రమోట్ చేసి ప్రధానమంత్రి అభ్యర్థిగా నాలుగు సమావేశాల్లో ప్రచారంలో నాటి ప్రధానమంత్రి మోడీ గారు , డెలివరీ నిర్మించిన రాజధాని పోలవరం పూర్తి చేయడం మరియు విభజన చట్టంలోని హక్కులన్నీ, అని హామీ ఇచ్చారు కాబట్టి ప్రజలకు,
ప్యాకేజీ ఇస్తాను అని అది కూడా ఇవ్వకుండా చట్టబద్ధంగా తీసుకున్న అప్పుల కేంద్రమే చెల్లిస్తుంది అని చేయనందున ,
జగన్ గారు అవిశ్వాస తీర్మానం పెట్టారు ఆయనకు సపోర్ట్ ఇచ్చే బదులు,
ఒక బిల్లుని పెట్టేసిన తర్వాత ఆయనకు సపోర్ట్ ఇచ్చే బదులు మనము పెట్టాలి అని చంద్రబాబు గారు అప్పటి హోం మంత్రికి ప్రధానమంత్రి ఉత్తరాలు రాస్తారు.
చట్టబకారం ఇవ్వాల్సినవి ఇచ్చి తెలంగాణ చేత ఇప్పిస్తే అవిశ్వాస తీర్మానం విరమించుకుంటాను అని.
కానీ వాళ్లు ఇవ్వలేము అని ప్రత్యుత్తరం ఇచ్చారు. 2014లో మ్యానిఫెస్టోలో పెట్టి అమలు చేస్తాను అని అన్నారు కాబట్టి ప్రజలకు సమాధానాలు చెప్పటానికి వీలుగా,
ఆయన పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టారు అప్పుడు కేసీఆర్ ని కూడా మనము రాష్ట్రాలుగా విడిపోయిన ,
పార్లమెంటులో సపోర్ట్ ఇవ్వమని అడిగారు కానీ కెసిఆర్ ఇవ్వలేదు,
. సీట్లు పంచుకున్న రాజ్యసభ సీట్లు తీసుకొని టిడిపి కి ఇస్తానన్న గవర్నర్ పదవి కూడా ఇవ్వని బిజెపి కూడా సపోర్ట్ చేయలేదు.
కానీ అక్కడ కాంగ్రెస్ కేజీరి వాళ్ళు నవీన్ పట్నాయక్ రైల్వే జోన్ గురించి, ఫరూక్ అబ్దుల్లా మమతా బెనర్జీ వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి,
ఆరోజు 40 గంటలు దానిమీద విభజన చట్టం మీద చర్చ జరిగేలా చేశారు ,
అందుకని కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు ప్రజాస్వామ్యం నిలపటంలో హక్కుల్ని కాపాడటంలో ఇచ్చినందుకు ,
ఇప్పుడు ఎందుకు బిజెపితో పెట్టుకున్నారు అని అనొచ్చు,
చంద్రబాబు గారు బిజెపి వాళ్ళ ఆహ్వానం మేరకు పొత్తు పెట్టుకున్నారు
@@reelview212
మరియు విభజన చట్టం అమలు చేయలేదు అని కోపంతో ప్రజలు పోయిన ఎన్నికల ముందు బిజెపిని ఒక పర్సెంట్ ఒక పరిమితం చేసిన కాంగ్రెస్ వల్లే.
పవన్ కళ్యాణ్ తో కలిసినా కూడా డిపాజిట్ రాకపోయినా కూడా .
ప్రజలకు విభజన వలన జరిగిన నష్టం కంటే అమలు చేయని నష్టం కంటే ఎక్కువగా.
అనగా ఉన్న పరిశ్రమలు పోగొట్టి శాంతిభద్ర లేకుండా చేసి ఫ్యాక్షన్ రాజకీయాలు చేసి . ఎఫ్ ఆర్ బి ఎం పరిమితి దాటి అప్పులు చేసి ప్రకృతి వనరులు దోపిడీ చేయడం ద్వారా జరిగిన నష్టం ఎక్కువ అని ఒప్పించి ప్రచారం చేసి ,దగ్గరుండి గెలిపించారు, వైసీపీని ఓడించాలి అన్న లక్ష్యంతో
ఆయన కష్టపడ్డారు కానీ ఎక్కడ డబ్బులు తీసుకోలేదు.
కేవలం ఈ రాష్ట్రానికి కావలసిన హక్కుల కోసం అప్పుడు కాంగ్రెస్తో( విభజన చేసింది కాంగ్రెస్ అయిన అందులో పూర్తి సపోర్టు ఇచ్చింది బిజెపి కూడా.
కానీ విభజన అమలు చేయడంలో బిజెపి చేస్తానని చేయలేదు .కాంగ్రెస్ చెయ్యమని రాష్ట్ర హక్కుల కోసం సపోర్ట్ ఇచ్చింది)
జగన్ రెడ్డి చేసిన నష్టం కంటే చాలా తక్కువ అని రాజధాని లేకుండా అప్పల వాటా ఎక్కువ ఇచ్చి ప్రభుత్వం అప్పటి వాటాల విభజనలో అన్యాయం జరిగిందని ఒక్క పర్సెంట్ ఈ పరిమితం చేశారు .కానీ కొన్ని హక్కులు రాష్ట్రానికి ఇచ్చారు అవి అమలు చేస్తానన్నందుకు మేనిఫెస్టోలో పెట్టినందుకు 2014లో టిడిపి పొత్తు పెట్టుకుంది.
ప్రధానమంత్రి అభ్యర్థి నాలుగు సభల్లో కూడా చెప్పాడు కాబట్టి అడిగారు.
ఇప్పుడు జగన్ రెడ్డి అంతకంటే ఎక్కువ నష్టం చేశాడు కాబట్టి బిజెపి ఆహార మేరకు ఆ కూటమితో ఆయన పొత్తు పెట్టుకున్నారు. మరి మీరు ఆలోచించండి ఇందులో చంద్రబాబు గారి ప్రయోజనాలు ఎక్కడైనా కనిపించాయా రాష్ట్ర ప్రయోజనాలు కనిపించాయా? ఆలోచిస్తే చాలు .
ఆయన ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎంత త్యాగం చేశారు అప్పటి ఉమ్మడి రాష్ట్ర అభివృద్ధి కోసం రెండు జాతీయ కోటములతో ఎలా ?పదవుల కంటే ఎక్కువగా రాష్ట్ర ప్రయోజనాలు ఆశించారు! ఆలోచిస్తే మీకు అర్థం అవుతుంది.
. ఇక్కడ నేను డబ్బు గురించి ఎందుకు అంటున్నాను అంటే తాను ఎన్నికల ముందు పార్టీ మారిందాన్ని సమర్థించుకుంటాడు రఘురామకృష్ణరాజు .
అదే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే శివరామరాజు 25 కోట్లు వైసీపీ నుంచి తీసుకున్నాడని ప్రచారం చేయటం వలన,
మరి మీరు ఎంత తీసుకున్నారు అని అడగాల్సి వచ్చింది ,లేకుంటే ఆయనకు ఎంత డబ్బు ఉందో మాకు తెలుసు,
కానీ నేను చేస్తే గొప్ప, ఎదుటి వాళ్ళు చేస్తే తప్పు అన్న అందుకే నేను డబ్బు ఎంత తీసుకున్నావ్? శివరామరాజు నువ్వు పార్టీ మారినప్పుడు అని శివరామరాజుని ఆయన అలా అన్నందుకు మాత్రమే డబ్బు విషయం ప్రస్తావించవలసి వచ్చింది
It is a SOLLU. He is not a journalist but tdp covert. RRR will see you.
Hedding enti enni sarlu cheptav bro
Itanu tana gurinchi ekkkuvaga feel avutunnadu, kasta taggi alochonchukovalani prajalu anukuntunnaru, Edo itanokkadey TDP ni gelipinchinattu feel avutunnadu , TDP supporters lo itanu okadu antey , itaniki kavalisinadi ivvalapotey block mail chestada enti, nalagu comments pettagaaney avi kevalam tana image ki vachinavi anukoni feel avutunnadu, ataniki vachina comments Anni TDP supporters vi matramey, kasta taggitey manchidani anukuntunnaru, TDP support thoney inta vadayyadu, lekapotey ekkada vundey varo
Evvadu pattinchukokapotey, Chovaraki TDP pattinchukundi, kastapadu falitam vachenta varaku aggala, tondarapadi mundey koosey koyalalaga avvadduu
Nee support kosam TDP ki support chesavi antey
Ycp numchi vachinavadiki yemduku minister evalli Ashok gajapathi Raju daughter umdi gaa
,🤔Meeku kuda Notidula bagane undi😎 Beter to change your way of jaarnalism 🤔😎🤔
Orey journalist rrr chependi correctbc babu valla kadu by luck evm nunchi gelicharu
😂😂😂
అవును మంగళవారం బ్యాచ్ గారు. అవే evm లు వాడి మోడీ Uttar Pradesh lo 80/80 సీట్ లు ఎందుకు గెలవలేక పోయాడు ? ఎందుకో అయోధ్య లో కూడా ఓడి పోయిన్డి? ఎందుకో 400 గెలుస్తాం అని 236 దగ్గరే ఆగిపోయింది బీజేపీ ? ఆంటే మోడి బాబు గారి కోసం evm లు తాంపర్ చేసి 16 గెలిచేలా చేసి తన కోసం యేమి చేసుకొక తన పిలక బాబు గారి చేతిలో పెట్టాడు అంటారా మీ నీలి కిరస్టాన గొడ్డలి పోటు పార్టీ Paytm కూలీ లు ?😂😂😂. సూపర్ నిజంగా అస్సలు మీ తుగ్లక్ గాడు ఎంత అదృష్ట మంతుడో అస్సలు మీ లాంటి అంధ భక్తులు బానిసలు దొరికారు వాడికి. 😂😂😂
Pitchi munda krodaka... 2019 lo RRR yela win ayyadu ? By luck EVM'S tho'.. don't forget it..