మనుస్మృతి పై సంపూర్ణ వివరణ ఇచ్చిన Sri Madhan Gupta | Complete explanation on Manusmriti | Part 1
HTML-код
- Опубликовано: 8 сен 2024
- మనుస్మృతి పై సంపూర్ణ వివరణ ఇచ్చిన శ్రీ మదన్ గుప్త | Complete explanation on Manusmriti | MadhanGupta
.
.
.
#వేదభారత్ #VedaBharat #VBvideos వేదభారత్
Vedha Bharath Vedha Bhaarath Veda bhaarath
🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸
Telegram : t.me/VedhaBHARAT
Facebook : / vedhabharat
Twitter : Ve...
SUBSCRIBE : / vedhabharat
🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸
🔴 మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి...
ధన్యవాదాలు 🕉️🙏🇮🇳
manusmriti in telugu,
manusmriti explained in telugu,
about manusmriti in telugu,
manusmriti in english,
what is manusmriti in telugu about manusmriti in telugu,
manusmriti book,
debate on manusmriti,
manusmriti explained in telugu
మీ ప్రయత్నం అవశ్యావస్యకం.నమశ్శులు
నేను మనుస్మృతి చదివానూ గాని శ్రద్ధగా చదవలేదు.
1100 ల శ్లోకాల మనుస్మృతి తెలుగు వాళ్ళకు అందుబాటులో కి తేవడం మీ బాధ్యతగా భావించండి.
సిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
మానవుని యొక్క లక్షణాలు తెలిపింది మనుస్మృతి
🚩🚩 *Har Har Mahadev Shambo Shankara* 🙏🙏🪔🪔🎇🌇🛕
తెలంగాణలో 2021లో మలక్పేటలో మఱ్ఱి కృష్ణారెడ్డిగారిని కలిసాను.. ఆయన తన జీవిత్నాని మొత్తం వేదానికి అంకితం చేసి "వేద వాణి" అని నామకరణం చేసిన గొప్ప గ్రంధాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు..
అలానే మనుస్మృతిని కూడా... వాదనకు సవాలు కూడా వేసారు..
ఈ జాతిని కలిపి ఉంచిందా మనుస్మృతి...
నవ్వొస్తుంది సార్
Jai sriram
ఇస్లాం మతంలో ఎవరు ఏ వృత్తి చేసిన వారందరూ నమాజ్ చేసేటప్పుడు అందరూ సమానమే వారి వారి ఆర్థిక స్తోమతను బట్టి వస్త్రధారణ ఉంటుంది క్రైస్తవంలో ప్రార్థన చేసేటప్పుడు చర్చిలో అందరూ అందరూ సమానమే ఎవరు ఏ వృత్తి చేపట్టినా ఏ వృత్తి చేసిన వారైనా చర్చిలో సమానమే మరి మన హిందూ మతంలో వృత్తులను బట్టి కొంతమందిని హీనంగా నీచంగా చూస్తారు సాటి మనిషిని గౌరవించలేని ఎటువంటి గ్రంథము అక్కర్లేదు
వృత్తి నీ కానీ చేసే వృతుని బట్టి ఆ మనిషిని అవమనిచమని ఏ హిందూ గ్రంథాలలోనూ లేదు. అల ఉనాయి అన్న మీ అజ్ఞానానికి నవ్వాల్సి వస్తుంది, మీలాంటి చెత్త వాలు క్రియేట్ చేసిన వే అవి.
Jai sriram
🚩🙏
ఇపుడు మనం ఉన్నది వైవస్వత మన్వంతరం.ఈ మహర్షి రచించిన దేనా గురువు గారూ.
ఈ మూసను ధర్మశాస్త్ర కర్త ను తెలుసు కోవాలని ఉంది గురువు గారు.
తప్పుగా ప్రింట్ ఐంది క్ష మించండి.మనుధర్మశాస్త్రము అని గ్రహించగలరు.
@@subbalakshmikalinadhabhotl2426మనుధర్మ శాస్త్రం రచించినది మను అనే ఋషి
As I came to know Manu is the first Human on Earth....after him we all are named as Manushya.....all his ideologies are great
Gnanodaya chanal ki Namaskaram sir👍🙏 Dhanyawadalu
Superb explanation sir
Jai shree ram 🚩
నాకు ఇదే సందేహం వచ్చింది ఉదాహరణకి జన్మతే జాయతే శూద్ర. సంస్కారి ద్విజ ఉచ్యతే అనే శ్లోకం ప్రకారం విద్య ద్వారా సంస్కారాలను పొందిన తర్వాత మిగిలిన మూడు వర్ణాలు నిర్ధారించ బడతాయి అని తెలుస్తుంది . ఇంకొక శ్లోకం కరెక్టుగా తెలియదు కానీ దాని అర్థం చెబుతున్నారు శూద్రుడు వేదం చదవకూడదు చదివితే నాలుక కోసేయాలి . అని ఉందని శూద్రుడు చదవొద్దు అనే విషయాన్ని మను చెప్పాడని ఒక శ్లోకం ఉంది ఈ రెండు శ్లోకాల మధ్య పొంతన లేదు అంటే రెండో శ్లోకం ప్రక్షిప్తం ఎందుకంటే రెండింటికి పొంతన లేదు హేతువాదులు ప్రక్షిస్తానని హైలెట్ చేస్తూ మను మీద పడుతున్నా రు . ఈ ప్రక్షిప్త లను తీసేసిన వాస్తవమైన మనుధర్మం ఇప్పుడు చదవాలి అనిపిస్తుంది ప్రక్షిప్త ల కారణంగా నేను మనుస్మృతి చదవలేదు ఈ ప్రక్షిప్త లు తీసేసి వాస్తవిక మనుధర్మాన్ని ఇప్పుడు చదవాలనిపిస్తుంది ఆ పుస్తకం దొరికితే అంటే తెలుగు తెలుగులో అనువాదం దొ ఎక్కడ దొరుకుతుందో ఎవరైనా చెప్పగలరు
@@BhaskarPolaboina-fs2oh మనుధర్మ శాస్త్రం ప్రత్యుత్తరాలు ఉన్నాయి అని చెప్పడానికి ఆధారం చూపించాలి పరస్పర విరుద్ధంగా ఉన్నది కాబట్టే ఇందులో లోపం ఉంది అని లోపాలను ఎత్తి చూపిస్తున్న వారు చెప్తున్నారు దాని తాలూకా రిఫ్లెక్షన్స్ కూడా సమాజంలో ఉన్నాయి కాబట్టి మనకు అనుకూలంగా ఉన్న వాటిని చెప్పు మిగతా వాటిని వదిలేయడానికి కుదరదు ఒక పుస్తకం అది ఏదైనా కావచ్చు ఉన్నది ఉన్నట్టుగా పరిశీలించి తీరవలసిందే
@@mopidevithecommonman8773 నా కామెంట్స్ లోనే రెండు విషయాలకి పొంతన లేదు చాలా పాత శ్ముతి అందులో ఈ బామనోళ్ళు మార్పులు వాళ్ల అవసరాలకి మార్చి పాలకులకి చెపితే పాలకులు సమాజ పై చట్టాలు తెస్తారు సమాజం లో కూడా మార్పు వస్తుంది ఆ మార్పు బలంగా నటులు పోతుంది మనకి స్వాత్యంతం రాకముందు దేశం నీ భారత సమాజ ఆలోచలని మార్పు చెందిన మను ధర్మమే ఎలింది ఇప్పటికీ దాని ఆనవాళ్ళు ఉన్నాయి మన పెద్దలు రాజ్యాంగాన్ని రాసిన తరువాత అస్పృశ్యత కులాంతర వివాహాలు ఇలాంటివి వచ్చాయలేద సమాజం లో మన రాజ్యాంగ ఇచ్చిన స్వేచ్ఛ అనుభవిస్తున్నాం కద అంతే పాలకులు రాజరికం లో మను స్మృతి నీ మాత్రమే పరిగంలో తీసుకున్నారు . అందులో మార్పు లు గూర్చి చర్చ లేదు మనరాజ్యాగం లో మార్పులు రావాలి అంటే పార్లమెంటులో చర్చ జరగాలి ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య ము. అప్పట్లో రాజరికం మాత్రం కాబట్టి పండితులు రాజులకు చెప్పిందే ధర్మం పూర్తి వీడియో చూడు చాలా విషయాలు ఆయన ప్రస్తావించాడు
@@mopidevithecommonman8773 ప్రక్షిప్తం లేకుండా విరుద్ధమైన అటువంటి చట్టాలు ఒకే పుస్తకంలో ఎలా ఉంటాయి లేనిది చొపించ బద్దప్పుడు చొప్పించిన చట్టాన్ని రాజులు అమలు చేశారు అలా రాజులకు అనుకూలంగా భంహనులకు అనుకూలంగా కొత్త శ్లోకాలు చేర్చారు రాజులు జమాజన్ని అలాగే మలిచారు ఆ మార్పు ఇప్పుడు రిప్లక్ట్ ఔతుంది
ప్రక్షిత్వాలు హేరువాదులు రాయల, అధిపత్య ధోరణి వున్న మాదంగుప్త గారి లాంటోళ్ళు రాసివుంటారు.
Vedas never discriminated between castes.
They treated all humans as equals.
Valmiki maharshi was a hunter.
Viswa Mitra maharshi was a former King.
All were great maharshis.
Excellent sir, jai hind
Thanks
Thank you... Andi... 🚩🕉️🇮🇳
వివేకానంద కూడా ఇదే చేప్పారు.. మనుస్మృతి లో ప్రక్షిప్తలు చేసారని..
❤🎉
👌⚔️🔥
మాకు భగవత్ గీత, వేదాస్ చాలు, ఉపనిషత్స్ చాలు, వేదాస్ లో కూడా ఈ దొంగ బ్రాహ్మిన్స్ చేర్చారు,,,,
Padabhi vandanam meeku💯
Thank you
Nijanga Guru Ji...Naaku ade doubt...Naaku sanskrit raadhu kaani Vedam pramanam ani telsu...Alanti vedanni anusarinchina manuvu tappu cheyadu ani na nammakam.. Eppudu Meeru danni nilabettaru..Jai shree ram 🚩..
GREAT WORK....
Sir
I don't think there is wrong in Manu Smruthi.....but our people miss understood.
మీరు చెప్తున్నది సత్యం
చాలా బాగా చెప్పారు స్వామి. కానీ మను మహర్షి ఏ కాలం నాటి వారు. ఈ సంగతి చెప్తే బావుండేది
మీరు చెప్పేది గ్యారెంటీ అని ఏమిటి సామి ,అందరు ఆ టైప్
Jai Bharat Jai Sanathanam
సార్ ప్రక్షిప్త లు లను బ్రాహ్మణులే చేర్చాలని చెప్పడానికి మీరు ఎందుకు వెనుకాడుతున్నారు
ఆ ప్రక్షిప్తం చేసిన వ్యక్తి.. చదువుకున్న వ్యక్తే..!! మీరు అనుకున్నట్లుగా అతను బ్రాహ్మణుడే అయినా.. స్వార్థప్రయోజనాలు ఆశించి చేశాడా.. లేక.. అప్పటి సామాజిక పరిస్థితులకి అణుగుణంగా (Constitutional Amendement లాగా) చేశాడా.. లేక.. Perverted Intelligent లాంటి వాడా.. ఆలోచించు, మిత్రమా..!! ఇప్పటి పరిస్థితులకి సరిపోయేవాటినే తీసుకో.. మనువుకి.. ఆ మేరకే.. credit ఇద్దాం, మిత్రమా..!!
@@commonman6304 యిప్పటి కి చినజీయర్ లాంటి వాళ్ళు ఇతర ఆరాధన పద్ధతులను దూషణ చేస్తున్నారు అది సంకరు లేనే తప్పు హేళన చేశాడు కులాలు ఉండాలి అంటాడు బోధకులు చేసే తప్పు వల్లే సమాజం విభజనకి గురైంది వేదోపని షాద్ లకి అనుకూలంగా బోధించడం లేదు బోదన వ్యవస్థ సరిగ్గా లేదు బ్రాహ్మణత్వం దెబ్బతిని వ్యవస్థ పాడైంది
Ippati paristhithulaku saripoyetive emunnayi, varnala, vruthulanu kulaluga marchi, vibedhalanu puttisthe, bandhuthvalu lekunte hindhuvulu ela vokkatiga ithara mathalanu yela edhurkontaru....?
👌👌👌👌🙏🙏🙏
శూద్ర అనే శబ్దం కులప్రాతిపడకకాదు. పూర్వం సూతమహర్షి వేదాలు నేర్చి, శౌనకాది మునులకు అనేక పురాణాలు చెప్పాడు. హేతువాదుల విపరీతార్థాలవల్ల వేదవ్యతిరేకత సంభవించింది. కావ్యాలు, పురాణాలు చదివితే వాస్తవాలు తెలుస్తాయి.
🙏🙏💐
శాస్త్రాలలో ప్రక్షిప్లాలు ఉన్నాయి కానీ అవి ఎవరు రాసారో మాత్రం అడగకండి
❤🕉️🇮🇳🙏
👍🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
భయ.
Mr
Sadavasthale is Rss or Bjp paying pension to you are Not?
Nadhi oka sandheham sir, manu satsthram lo ku la la prasthavana unnadha. Dhayachesi cheppandi
Ledhu
sir, You are correct
But who added those prakshipthalu , brahmins. ?
Manubrahma he is a great person
Jai Hind, Jai bharat Mata
బ్రాహ్మణులు కాదు క్రూరమనస్కులు ఎవరో చేసారు
please come to the point with out exaggerating information
If there are PRAKSHIPTALU, prove them with SLokas and their transalation, otherwise stop spreading fake information
Manusmriti is not suitable for Today's world. Your efforts are futile.
ఆలోచన అవసరం మీకు, సంస్కృతిని నాశనం చేసే కుట్రలు కొత్తకాడు కదా!
మనుస్మృతి మనిషిని మనిషిగా చూడక సాటిమనిషిని అంట రానివానిని చేసి ధర్మం పేరుతో కులదర్మము, వర్ణ ధర్మమూ అంటూ తోటి మానవులను హీనముగా అణగ త్రోక్కే మను స్మృతి అవసరం లేనేలేదు!
Mundhu chaduvu
Ante eppudu Untouchablity ledhu antara
అసలు మీరు చెప్తున్నా మనుస్మృతి గురించిన పుస్తకం ఏదో చెప్పండి
Sanskrit
@@pakapnaveen సాంస్క్రిట్ లో ఆధర్ పేరు ఏమిటి ఎవరు రాసింది
@@mopidevithecommonman8773 Maharshi manu written and his father lord brahma
@@mopidevithecommonman8773 sanskrit lo aadhar em ledu
ఆచార్య సురేంద్ర కుమార్ గారు మను స్మ్లుతిలో చోపించ బడ్డ శ్లోకాలను అంటే ప్రక్షిప్త లను తీసివేసి కేవలం మను మాత్రమే రాసినటువంటి శ్లోకాలతో కూడిన వాస్తవిక మనుధర్మం గూర్చి చెప్తున్నాడు
Most inhuman is manusathra. All it’s inhuman undemocratic elements were set right in our constitution with democratic principle. It is due to manu principle 30% Hindus were converted.
Moorkhule convert ayyindhi
1500 శ్లోకాలు ప్రక్షిప్తం చేసింది బ్రాహ్మణులే నా కాదా ఉపనిషత్తులు వేదాలు ఋషులు వీళ్లంతా సమానత్వాన్ని అద్వైతాన్ని బోధిస్తున్నాయి గీత లో బాగవతుడు మమయి అంశో జీవ లోక్ జీవ బూత సనాతన అన్నాడు అంటే ప్రతీ ప్రని నాయొక్క అంశ మారి అస్పృశ్యత దాకా మనుధర్మ ము నీ మార్పు చేసింది బ్రాహ్మణులే కదా ఈ విషయాన్ని అంగీకరించాలి పూర్తి బ్రాహ్మణ సమాజం మూడు మారాలి అప్పు బురదజల్లే వారెవరూ ఉండరు దైవాన్ని చూయించి శృతి అలాగే ఉంది పాలించే స్మృతి మారింది ఎవరు మార్చారు వేరేవాడు చదువుకుంటే వాడి వృత్తి పోతది అని బ్రాహ్మణుడే మార్చాడా కచ్చితంగా బ్రాహ్మణులు తప్పు చేశారని చెప్పడంలో మీరు ఎందుకు మాట్లాడటం లేదు
Jeevudu ప్రతి జన్మలో okae varnam lo puttadu. Valla karmalani బట్టి brahmadu sudrudu ga puttachhu, soodrud brahmadu kaavachhu., vere matalalo puttachhu evvadaina వాళ్లు chesina karmalanunchi tappinchukoleru. Asalu brahmadu antae sarva jeevula lo brahmamumu choose vadu. Emi expect cheyyakunda andari manchi kore vadu
😢😢😢😢😢
ఒకడు అంటే ప్రక్షిప్తం చేస్తాడు. 10 మంది authors రాసిన మనుస్మృతులు తీసుకొని వస్తా . చర్చకు వస్తావా
Nedu Avasaram ledu
మనుస్మృతి నాకు అవరం లేదు, అసలు స్మృతు లని దేవుళ్ళకు, ఋషులకు ముదిపెట్టడం ఈ దేశం చేసు కున్న పాపం, దౌర్భాగ్యం,.మనకు రాజ్యాంగం రాసుకున్నాము అప్పుడు అంబేద్కర్ స్మృతి ఏమి తీసిపోలేదే, మనువు ను మీరు చూసారా మరి అంత కఠిన శిలా శాసనంగా పాటించాల్సిన అవసరం ఏమిటి ప్రపంచం లో 149 దేశాలు మనుస్మృతి లేకుండా చక్కగా, క్రమశిక్షణగా బ్రతుకుతున్నాయి, మనకెందుకు, మూర్ఖుత్వం కాకపోతే.
ఈ రోజు మనువుని దుమ్మెత్తి పోస్తున్నారు. కానీ అతడు చెప్పినట్లు గానే ప్రపంచం లో స్త్రీ పురుషులు ప్రవర్తిస్తున్నారు స్త్రీలు తమభాధ్య త లు మరిచి సంసారాల్ని వదిలేసి డబ్బు సంపాదన కోసం ఉద్యోగాలు చేస్తున్నారు. దాని చెడు ప్రభావమే పిల్లలు ఆలనా పాలనా లేక గూండాలుగా తయారవుతున్నారు. ప్రస్తుత కాలానికి సరిపడనివి వదిలేసి మిగతావి మనుధర్మ ము లోనివి అంగీ క రించవచ్చు.
అంబేద్కర్ కష్ట పడిఒక్కడే రాసి పెట్టాడా ఎప్పుడు చెప్పాడు నేనే రాసాను అని అది ఎంత మంది రాసారు అయినా ఎన్ని సార్ల సవరణ జరిగింది ఒక్కడి పేరు చెప్పుకొని బతకాలి అనే ధోరణి మారాలి జై హింద్ జై భారత్ 😊
Well said Sir. Amebkar has been highlighted for selfish benefits by a section of peope. Aayanaku antha seen actual ga ledu@@maahishmaa
@@maahishmaa ఆంటే మనువు కు ప్రతి వీరందరు పోటీ గా రాశారు అని మీరు ఒప్పు కున్నారు థాంక్స్.
Chetti Peru cheppukoni brathike jeevulu alpa jeevulu
వొక పని చేద్దమా అంబేత్కర్ రాజ్యం నూ తివేసి, మనుధర్మం అమలు చేద్దమా, మల్లి ఈ దేశాన్ని విదేశాలకు అప్పజెప్పుదామా
అయన మను స్మృతి గూర్చి మాత్రమే చెప్పాడు రాజ్యాంగాన్ని మారాలని చెప్పలేదు
మీరు చెప్పే దాంట్లో ఎవరైతే మనస్ఫూర్తిని చదివి దాంట్లో ఉన్న చెడు నీ ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరూ చదివిన తర్వాతనే వాళ్ళ అభిప్రాయాన్ని ప్రకటించారు అదే విషయం ఇప్పటివరకు ముందు నడుస్తుంది.
అర్థం ఏమిటంటే నిజమైన మనస్ఫూర్తిni చదివిన వారు నిజమైన విషయాలు ప్రచురింప చేయకపోవడానికి
బ్రాహ్మణులు కారణం.
Manu Smrithi.....a perfect guide for humanity.
Mr. AMBEDKAR utterly failed to properly analyze the vedas n manusmrithi. Mr. AMBEDKAR is main reason for all turmoil in present India.
నమస్కారం గురూజీ..
దయచేసి upgrade అనేది తొలగించండి..
ఇది అన్ని వర్ణాలు సమానమే కానీ బాధ్యతలు వేరు అనే దానికి వ్యతికంగా వినిపిస్తుంది. దేశద్రోహులు ఇలాంటి వాటిని -ve గా బాగా ప్రచారం చేస్తున్నారు..
నా ఆలోచన తప్పు అనిపిస్తే క్షమించగలరు.
🚩🚩 *Har Har Mahadev Shambo Shankara* 🙏🙏🪔🪔🎇🌇🛕
🙏🇮🇳🚩