Tirumala Temple : తిరుమల కొండపై స్టేట్ విజిలెన్స్ దృష్టి! | CM Chandrababu - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 30 июн 2024
  • Watch TV9 LIVE: • TV9 Telugu News LIVE
    Today's Top News: goo.gl/5YuScD
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS

Комментарии • 5

  • @onepluslatest
    @onepluslatest 8 дней назад +4

    కొందరికి దేవుడు అంటే భయం & భక్తి రెండు లేవు
    ఇలాంటి
    వారికి శిక్షలు ఉండాల్సిందే
    అభివృద్ధి పనుల టెండర్ ల్లో.. అధిక ధరలు
    ఇక
    ఉద్యోగాలు
    దేవుడి దర్శనాలను..... అమ్ముకున్నారు అంటే వీళ్ళ బరితెగింపు ఏ స్థాయిలో ఉందొ అర్థం అవుతుంది
    రోజా చెన్నై లో దర్శనాలను కౌంటర్ ఓపెన్ చేసిన ఆమె కుటుంబాన్ని వదిలేయాలా?
    గుంపును వేసుకొని... ఒకొరికి లక్ష
    నెలకు
    4/5 సార్లు
    వసూలు చేసిన వారిని క్షమించి వదిలేయాలా?
    కరుణాకర్ రెడ్డి
    పెద్దిరెడ్డి
    సుబ్బారెడ్డి
    రోజా కుటుంబాలు.... చేయని అపచారం లేదు

  • @damodharkumar1141
    @damodharkumar1141 6 дней назад +3

    ఈ టీటీడీ విషయంలో ఏ ప్రభుత్వాన్ని పూర్తిగా నమ్మలేం, ఎందుకంటె అందరూ దొంగలే.. గతంలో వీరి హయాం లో కూడా ఎన్నో అక్రమాలు జరిగాయి.. కాబట్టి మిగిలిన చిన్న ఆశ కేంద్రం మాత్రమే.. కేంద్రం నుండి ఏదైనా ప్రత్యేక చట్టాలు తెచ్చి దేశంలోని అన్ని ఆలయాలపై ఈ ప్రభుత్వాల అజమాయిషీ తొలగించి పూర్తిగా హిందువులైన చదువుకున్న IAS, IPS అధికారుల చేతిలో పెడితేనే కొంతవరకు కాపాడుకోగలం. అలానే ఈ పాలకమండలి లో కూడా ఆయా ప్రాంతాలకు సంబందించిన వేదాలు చదువుకున్న, లేదా పురాణ ఇతిహాసాలపై పూర్తిగా అవగాహన ఉన్న పండితులతో మాత్రమే ఉండాలి. వాస్తవానికి శ్రీకృష్ణదేవరాయల వారసులు, అన్నమాచార్య, తిరుమలనంబి, సన్నిధి గొల్ల, అనంతాళ్వార్ వంటి వారి వంశీకులలో చదువుకున్న వారితో నే ఈ పాలకమండలి ఏర్పాటు చేసి ఒక చదువుకున్న IAS అధికారిని చైర్మన్ గా పెడితే అప్పుడు ఆలయాలు బాగుపడతాయి.

  • @venugopalraju1190
    @venugopalraju1190 2 дня назад

    సక్రమంగా చెయ్యాలి జూమ్ చేసి మరీ చెయ్యాలి,అద్వుల్లోని చందనం నుండి ప్రతి ఒక్కటి కమేశన్నకోసం సొంత లాభాల కోసం,వారి అనుయాయుల కోసం,గుడచారులను ఉంచుకోవడం కోసం వ్యాపారం కోసం,కళా విహీనంగా గా తిరుపతి జిల్లా,తిరుస్తికి వచ్చి తిరుమలకు ఎలా వెళ్ళాలి అని అడుగుతున్నారు,తిరుపతి లోకి వచ్చు అన్నీ రోడ్ల వెంబడి డిజిటల్ లైటింగ్ సూచిక బోర్డు లు పెట్టాలని వినతి.అవిలాల,పేరూరు చెరువుల్లో వసతి,బస్ స్టాండ్,పార్కింగ్ లాంటి సౌకర్యాలు కల్పనలు వాడాలి,వాటిని కూడా ఆక్రమిచేసుకోకుందా చర్యలు తీసుకోవాలి తిరుపతిని చుట్టూ విస్తరింప చెయ్యాలి ఫ్లైఓవర్ కు గరుడ వారధి అని పేరు వ్రాయించా లి.తిరుపతి లో ఆటోలు,వాహనాల రద్దీ నీ నియంత్రించాలి,

  • @leyasmarathi9406
    @leyasmarathi9406 2 дня назад

    గత 5 సంవత్సరాలొ జరిగిన కుంభకోణం దోచుకుంటున్నారు సిబిఐ విచారణ జరిపించాలి

  • @aniruth8562
    @aniruth8562 8 дней назад

    Srivani ticket cancel seyyandi
    Archana thomala only andhra teleangana voliki vosthayi