Prabhudas Radha Manohar Das Sensational Interview | About Ayodya Ramamadiram | iDream Bhakti
HTML-код
- Опубликовано: 5 окт 2024
- Prabhudas Radha Manohar Das Sensational Interview | About Ayodya Ramamadiram | iDream Bhakti #idreambhakti #idreammedia #dharmasandehalu #latestvideos2023 #bhakti #ayodyarammandir
---
iDream Bhakti Channel is a popular RUclips channel for devotional Programs in India. The channel Being spiritual is getting connected to the inner soul, universe, communicating, and listening to it. iDream Kovela Channel also has daily updates, and new additions dedicated to Gods, Goddesses, and Deities. Informative and soothing catalog of divine dharmik energy.
#iDreambhakti #iDreamMedia
ప్రతి రాష్ట్రానికి యోగి ఆదిత్యనాథ్ లాంటి ముఖ్యమంత్రి కావాలి! అప్పుడే దేశం బాగుపడుతుంది❤👍
మేడం గారు ఇలాంటి మహానుబావుల ఇంటర్వ్యూ ఇంకా చేయాలని ప్రార్థన ...
రాధా మనోహర్ ధాస్. మీ పేరులో మీ మాటల్లో మీ జీవితంలో ఇలా అన్నీటిలో అద్భుతాలున్నాయి. మీలాంటి మహానుబావులు మన దేశ రాజకీయ రంగానికి ఖచ్చితంగా అవసరం.
👏👏👏👏👏 సూపర్ గా చెప్పారు స్వామి.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🌷🙏🙏🏼🙏🏼🙏🙏🌷🌷🙏
Krushnudu and Ramudu idharu okarena leka veru veru devulla?
శ్రీ ప్రభుదాస్ రాధా మనోహర్ దాస్ గురువు గారికి పాదాభివందనాలు ❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️👏👏👏👏🙏🙏🙏🙏
ఉత్తర్ ప్రదేశ్ కి యోగి ఆదిత్యనాత్ ముఖ్య మంత్రి అయినట్లుగా ఆంద్రప్రదేశ్ కి మీరు ముఖ్య మంత్రి కావాలని నా ఆకాంక్ష.🙏🙏🙏
అది అవ్వదు లే బ్రో.... మీ ap జీసస్ చాలా ఫేమస్ కదా.... జగన్ దానికి తోడు.....😂😂
వీడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం సర్వ నాశనం అవుతుంది . 1 year క్రితం ఒకటి అన్నాడు... అమెరికాలో పెంటగాన్ అనే ప్రాంతానికి ఆ పేరు అక్కడ గోడలకు పెండ పూస్తారు అంటా అందుకే వచ్చింది అంట ... పెంటగాన్ అంటే పంచభుజి ఆకారం గల భవనం అనే మినిమం నాలెడ్జ్ లేని వీడు, దొంగ బాబా CM ayithe ఇక మత కల్లోలాలే..😂😂😂
Ap ki yogi kadhu hitlar lanti vallu kavali
e kada janlaki Sigu seram ledu
ఇంకా అప్పుడు రాష్ట్రములో చెక్కగాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టే. 😅😅
రాధా మనోహర్ దాస్ గారు నాకు మీలో ఒక వివేకానందుడు ఒక అల్లూరి సీతారామరాజు, రామభక్త హనుమాన్ గారు అందరూ మీలో కనిపిస్తున్నారు. ఈ ధర్మం పట్ల మీకున్న దీక్ష కర్తవ్యం అమోఘం అద్భుతం అద్భుతం ఆ కృష్ణ భగవానుని అనుగ్రహం మీకు ఎప్పుడూ ఉండాలని మనసా వాచా కర్మణా కోరుకుంటున్నాను జైశ్రీరామ్
ఒరేయ్ డిచికి తిరుమల సొమ్ము మీ పంతుల్లు మింగటానికి సరిపోతుంది. నీ బాధ ఏమిటి అంటే నీకు అవకాశం లేదు అనేగా 😜 అయ్యో ఎంత పని జరిగింది. TTD పాలక మండలి వారికీ నా వినతి మన కిచిడి బాబాను TTD లో ఏదో ఒక
పుం పుహార్ పని ఇవ్వండి.
కనీసం ఇలాంటి పిచ్చి వాగుడు మాని కనీసం మనిషి లాగా అయినా బ్రతుకుతాడు. లేకపోతే సమాజానికి చాలా ప్రమాదం
అచ్చు వేసిన ఆంబోతు లాగా దేశం మీద పడి తిరుగుతాడు 😄
అంతేనా చెక్క గాడు మాడ గాడు కనిపించటం లేదా😅
సిగ్నల్స్ దగ్గర, ట్రైన్లో చపట్లు కొట్టె వాళ్ళ లాగ కూడా కనిపించడం లేదా 😂
@@VikasPaul_432వాళ్ళందరూ చెక్కముక్కల మీద వేలాడుతూ కుళ్ళు కంపుకోట్టే ఎండిపోయిన శవం దగ్గర కనపడతారు రా 50.50 వెదవ..
జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ 🌷🙏🙏🏼🙏🌷🌷
జై వీర హనుమాన్ 🌷🙏🙏🏼🙏🌷🌷
Anchor is too elegant. Want to see more of her interviews.
గురువు గారికి నమస్కారం
మీరు చేసే పోరాట విధానాన్ని అనుసరించే స్త్రీ మూర్తులను కూడా తయారు చేయాల్సిందిగా ప్రార్ధన.
బ్రహ్మచారిలా, బ్రహ్మచారిణి కూడా మీ మార్గంలో పయనిస్తే వారి ద్వారా కూడా భారతీయతలో లోక కళ్యాణం వేగరంగా జరగవచ్చుననే సద్భావం.
అట్లే అందునా కాలమానంలో లలితాంబిక యొక్క కాలమానం నడుస్తోందని ప్రతీతి. అందుచేత
మీ వంటి దృక్పథంతో ప్రయాణించే శిష్యురాళ్లను తయారు చేయాల్సిందిగా ప్రార్థన. అలాగే నా అభిప్రాయం ప్రకారం మీ వలన తిరిగి సనాతన సన్మార్గంలో నడిచేందుకు సొంతగూటికి చేరుకున్న వారందరినీ సమీకరించి సత్యాగ్రహ పోరాటం చేయవలసిందిగా ప్రార్థన.
బ్రిటిష్ వాడి వదిలి వెళ్లిపోయిన న్యాయస్థానాలల్లో నల్లకోటు కళ్లకు నల్లగుడ్డలు నకారాత్మకతకు చిహ్నాలుగానే గోచరిస్తున్నాయి.
నా దేశానికి ఆత్మ స్వాతంత్రం కూడా వచ్చినట్లు అవుతుంది.
దేశంలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలలోని న్యాయస్థానాలను లిఖిత పూర్వకంగా నిర్మించి నడిపించే విధానాలకు తెరతీస్తే సత్య ఆగ్రహము లకు విలువ ఉంటుంది.
Radha Manhor Das fight for Dharma (Right way of living)
Who's heart stands of Dharma support him
జై శ్రీరామ్...సూపర్ స్వామీ గారు
Jai sriram
Addamina channels ni subscribe chesukune Kanna...mana Hindu dharman gurinchi entha chesthuna mana guru gari channel ni support cheyandi please. me family valatho subscribe cheyanchandi🙏🙏🙏🙏🙏
ఆహా ఏమీ చెప్పారు గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Great to hear about G Pulla Reddy gari greatness.
Hare krishna Hare rama
Radha manohar das garu meeku naa paadabi vandanalu Jai Shri ram Jai sitha ram
Jai shree ram
Jai Sri Ram 🙏🙏🙏🙏🙏
Jai Shri Ram
Guruvugaaru rocking
Avunu Sir, any Telugu state ki, meru chief minister kavali 🙏
స్వామి వారు హిందువుల ఓట్ల కోసం చేస్తున్నాడు కేజ్రీవాల్ హనుమాన్ చాలీసా పారాయణము.
జై శ్రీ రామ్ 🌷🙏🙏🏼🙏🌷🌷
Jai sri ram
Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram. Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram. Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram.
Sebas guruvugaru andariki kallu terupistunnaru danyavadalu
అయ్యగారు
భగవద్గీతలో, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము అను అధ్యాయములో, 11 శ్లోకములో భావము వివరము వివరంగా తెలపండి,
రాజవిద్యా రాజగుహ్య అధ్యాయములో,25 శ్లోకం యొక్క వివరము వివరంగా తెలియజేయండి
మన ఆంధ్రప్రదేశ్ కి మీరు ముఖ్యమంత్రిగా రావచ్చు కదా
🙏🙏🙏
Happy Modi ji jaisreeram
Jai sri ram 🙏🏻🙏🏻🙏🏻
జైశ్రీరామ్ నమో నా హిందూ భారతదేశమా నమో నమః
ఈ రాధా మనోహర్ దాస్ ప్రభు గారికి నిండు మనసుతో పరశతప్రణామాలు. వారు అద్భుతమైన మహా జ్ఞాననిధి. సనాతన ధర్మాచరణ,ప్రచారణలో దిట్ట. ఉన్నది ఉన్నట్టు గా కుండబద్దలు కొట్టినట్లు నిర్భయంగా చెప్పగలిగిన ధైర్యశాలి.సనాతనం అంటేనే హిందూ ధర్మం. ఇది మతం కాదు. ఈ మాట కొంతమందికి నచ్చదు.దాచుకోవటం, దోచుకోవడం మాత్రమే తెలిసిన వారికి ధర్మం తో పని లేదు. అలాంటి వారు దేశ పరిపాలకులు ఐతే, ఆ దేశంలోని ప్రజలందరికీ అధోగతే. చైనా ఒకప్పుడు మన దేశం కంటే చాలా పేద దేశం. మరి ఇప్పుడు ప్రపంచం లోనే అన్నిరంగాల్లో ముందుండి రాకెట్ లా దూసుకుపోతున్న దేశం. కానీ మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఎన్ని తరాలు మారినా 100 ఏళ్ళకు దగ్గరౌతున్నా కూడా తల రాతలు మారలేదంటే ఎక్కడుందో లోపం. సోమరితనం వదలనంత వరకు ఈ దుస్థితి పోదు గాక పోదు. ప్రజలు ఉత్తేజితులు కావాలంటే ముందు అందరూ విద్యావంతులు కావాలి.ఇది ముఖ్యం. కాదు ఇదే ముఖ్యం. ఆ తర్వాత దేశంలో దొంగలు పారిపోతారు. దేశం అభివృద్ధి చెందుతుంది. ఈ రాధా మనోహర్ దాస్ ప్రభూజీ లాగా అందరూ ఆలోచించ గలిగితే దేశంలో ధర్మం పరుగులు పెడుతుంది. సందేహంలేదు.
ఈయన ఓ వివేకానందుడు. ఒక భగత్ సింగ్. ఒక నేతాజీ. ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్. వీరు ఓ విజ్ఞాన కడలి. నదీ ప్రవాహం లాంటి నిండైన మానవతావాది. అన్నీ కలబోసిన నిలువెత్తు హైందవ ధర్మ మూర్తి. జయహో ! ప్రభూజీ ! జయహో ! జయహో ! నిండు నూరేళ్లు దీర్ఘాయుష్మంతులై ధర్మ ప్రచారం తో చల్లగా వర్ధిల్లాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
Praise the supreme Lord SriRama. Jai SriRam
జై శ్రీరామ
Anchor garu respect
జై శ్రీరామ్
Real hero real hindu real master real sadhu real currage grate tone great singer jai bharat
Jai Sriram ❤❤❤
❤
HARE KRISHNA PRABHUJI🙏
❤❤❤
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯
No Religion
Dharmam is our Religion
Super sir 🚩🚩🚩
Matured anchor❤️... Holy Guest🙏🏼
జై శ్రీరామ్.. జై మోడీ జీ....
Rama
జై శ్రీరామ్ జై శ్రీరామ్
🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊😊
🎉Radha Manohar Das (RMD)
R -Stands for RAVOYI
M- Stands for Media ku
D- Stands for DHAMMUNTE.🎉 .
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
జై శ్రీరామ్...
Enni sarlu vinna ee vidio malli vinali anipistundi. And meeru Hindu devalayala dabbulu ithara mathalaku vadakunda oka oudyamam cheste Hindu mathaniki entho seva chesina vallu avuthatharu. Alochinchandi Guruji.
ఆంధ్ర వాల్మీకి వాసుదాసు తెలుగులో వ్రాసిన రామాయణం మన తెలుగు వారికి వరం
Mee Spoorthy tho enthomandi guruvulu andarni sakrama margam loki munduku ravali..Prathi hinduvu thanavanthu karthavyanni nirvarthinchali
Hindu matham loni manchini andariki theliyacheyali Shanthi sthapana cheyali
Hindu mathanni avamaninche vallaki budhi cheppe reethilo undali 🙏
Rada manohar das videos ki yavaru repy evakandi
Vichita dharshanam leni temple ki vellakandi
Hundi lo dabbu veyakandi
entha tittina gorralu mararu😅
Jai sri ram😅😅😅😅😅
అవును గురువు గారు మీరు పార్టీ పెట్టవచ్చును. ఎన్నికల కమిషన్ కేంద్రం ఒప్పుకుంటే మీరే ఆంధ్రప్రదేశ్కి ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ ఎంపీలను ఎమ్మెల్యేలను మీరే ఎన్నుకునే సదవకాశం గల ఎజెండాతో
Guruvu gaaru padaabi vanddanam....kaani koncham dose tagginchandi... mee laantti vaaru India llo corruption meeda fight ceastte aaddarru happy gga unttarru....as a common man gaa system meeda attack ceyyellemmu
Anchor ki గట్టిగా పడ్డాయి 😅
AP CM same as
ala evaina pictures gurinchi cheppinappudu aa pictures display cheyandi
EVERY HINDU BAN HALALED MEET
Ramanamam naruduni mukkatam emundhy devunni mukkaligane ramudu akkada kuda nen devudu ani cheppaled kada son of dasarada kada sir
Nijame medhi aavedhane meru action cheyleru sure
Sar harijanulu girijanlu takkyva anukuni Cristianity tesukuntunaru valla history telapali expl arundathi ,jamnavatha,matangi so many gods
దయచేసి హిందువులు హిందు ద్రొవులకు ఒటు వేయకండి
Nelllutla varu ilanti varini interview cheyakandi inkosari
Anchor రాముడు రాముడు ఏంటి?రాముల వారు అనలేవా?అహంకారం దేవుడు ముందు ఉండకూడదు.
రాముడు సాక్షాత్తూ మహా విష్ణువేనని, కవులు బాకా లూదితే అదంతా నమ్ముతూ, ఈ నాటికీ 'రామ రాజ్యం' కోసం అర్రులు చాచే స్తితిలో వున్నామంటే అది మన అజ్ఞానమే. ఇదొక కల్పిత కథ 😊
ఈ భక్తి ఎందుకో, ఇది జీవితాలకేం పనికి వస్తుందో, భక్తులకు కూడా తెలీదు.
రామాయణంలో రాముడే అన్నాడు. దేవుడు ఎప్పుడూ కనపడడని! భరతుడు కూడా "తపస్సు వల్ల ఫలితం వుందో లేదో తెలీనప్పుడు తపస్సు చేస్తూ జీవితం వృధా చేసుకోవడం ఎందుకు?" అన్నాడు. - ఈ రకంగా, రామాయణంలోనే అనేక పాత్రలు అనేక సందర్భాల్లో 'దైవం' గురించి ఎన్నో సందేహాలు వ్యక్తపరిచాయి. వాటికి జవాబులు దొరకలేదు.
సీతా, రాముడూ చెట్లనీ, పుట్లనీ పూజిస్తూ వుంటారు - తమ కోరికలు తీర్చమని! అలాంటి వాళ్ళు మన దేవుళ్ళు! వారినీ మనం పూజించటం, మన కోరికలు తీర్చమని!!
... కాంధీశీక...
ithara mathalavaallu ramuniki mokkedi rama bhakti tho kaadu modi ante bhayamtho
Super lol
Orey Jaffa memu mokkadam kaadu ramudini memu manchi vyakti ga bhavistam ramudu kuda paina vunna devudini pray chesevadu " Kausalya Supraja Rama ". Poem ardham chesukora dongri ke ball
Super lol
ఆయన అడిగే ఒక్క ప్రశ్న కు కూడా మీదగ్గర సమాధానం ఉండదు రా రాధమనోహర్ కా బాల్
First pm Pakistan kuda vari father kuda hindus
కామ పిశాచి ఎవడు వీడు 1. " లక్ష్మణా ! అనేక విధములైన పక్షుల ధ్వనులతో నిండిన ఈ వసంతం సీతావిరహంతో బాధపడుతున్న నా దుఃఖమును అధికము చేయుచున్నది." ( వాల్మీకి రామాయణము : కిష్కింధాకాండ : 1 - 22 )
2. " దుఃఖక్రాంతుడనైన నన్ను మన్మథుడు బాధపెట్టుచున్నాడు. ఆనందంతో కూయుచున్న ఈ కోకిల నన్ను హింసించుచున్నది." ( రామాయణము : కిష్కింధాకాండ : 1 - 23 )
3. " లక్ష్మణా ! రమ్యమైన ఈ అరణ్యములోని కొండకాలువలలో సంతోషముతో కూయుచున్న దాత్యూహపక్షి మన్మథుని చేత పీడితుడనైన నాకు ఇంకా దుఃఖమును కలిగించుచున్నది." ( రామాయణము : కిష్కింధాకాండ : 1 - 24 )
4. " ఈ పంపానది తీరమందు పక్షులు గుంపులు గుంపులుగా ఎగురుచు ఆనందించు చున్నవి. దాత్యూహ పక్షులు రతిధ్వనులతోనూ, మగకోయిలల కూతలతోనూ ప్రతిధ్వనించుచున్న ఈ పక్షులు నాకు మన్మథోద్రేకము కలిగించు చున్నవి." ( రామాయణము : కిష్కింధాకాండ : 1 - 28 )
5. " మన్నథబాధ వలన పుట్టిన ఈ శోకాగ్నిని వసంత ఋతువు గుణము చేత వృధ్దిపొందింపబడినదై శీఘ్రముగా నన్ను అచిరకాలంలో కాల్చివేయగలదు." ( రామాయణము : కిష్కింధాకాండ : 1 - 33 )
6. " విశాలాక్షి సీతను రాక్షసుడు అపహరించుకొని పోకున్నచో ఆమె కూడా మన్మథోద్రేకముతో నన్ను సమీపించి ఉండేది." ( రామాయణము: కిష్కింధాకాండ : 1 - 43 )
7. " ఈ పక్షులు సంతోషముతో గుంపులుగా ఏర్పడి , పరస్పరం పిలుచుకొనుచున్నవా అన్నట్లు స్వేచతచగా, మధురముగా కూయుచు నాకు కమోద్రేకమును కలిగించుచున్నవి." ( రామాయణము : కిష్కింధాకాండ : 1 - 46 )
8. " లక్ష్మణా ! పక్షులు వనములో పుష్పించిన చెట్ల అగ్రభాగములందు కూర్చుండి మదమును వృద్ది పొందించునట్లు ఎట్లు కూయుచున్నవో చూడుము." ( రామాయణము : కిష్కింధాకాండ : 1 - 57 )
Mee pillala nu christian school lo chadivincha kuda du jai hind
Money isthe mokutharu
Rupanni pujinchina vadu muslim kadu.ramudu oka manchi manishi anukumtam memu.modi matonmadi adi andariki telusu.muslims ku nyayam jaragaledu Ani moditho Saha hinduvulandariki telusu
రామాయణం నిజమని నమ్మేవారు...
రామాయణం చరిత్రని విశ్వసించేవారు...
వీలైతే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి?
లేకుంటే వెతకండి!
గుడ్డిగా చెప్పుడు మాటలు, రాసిన కల్పితకథలు నిజమని నమ్మితే మీరు అజ్ఞానులుగా, విచక్షణ లేనివారిగా మిగిలిపోతారు!
◆☞రామాయణం పై వామన్ మేష్రాం గారి ప్రశ్నలు
1) ◆☞ రాముడి కాలం ఏమిటి?
ఏ కాలాల మద్య జీవించాడు?
.
2)◆☞ ఆయన రాజ్యంలో వాడుకలో ఉన్న నాణాలు ఏమిటి?
వెండి నాణాల, బంగారు నాణాలా, రాగి నాణాలా?
అవి ఎందుకు లభ్యం కావడం లేదు.?
.
3) ◆☞ బండ మీద రాముని అడుగులు అని పూజలందుకుంటున్న రాళ్ళను చూస్తున్నం అలాంటప్పుడు రాముడు వేయించిన శాసనాలు ఏమైనా ఉన్నయా?
.
4) ◆☞ జూరాసిక్, శిలా, కంచు నాగరికథ కాలంనాటి ఆదారాలు లభిస్తున్నప్పుడు దేవుడుగా కొనియాడబడుతున్న రాముడి ఆధారాలు ఎందుకు ఉండవు?
.
5) ◆☞ ఆయన రాజ్యం ఎక్కడినుంచి ఎక్కడికి ఉంది?
.
6) ◆☞ ఆయనను సందర్శించిన రాజులు ఎవరు?
.
7)◆☞ ఏ రాజ్యాలతో వ్యాపార సంబందాలు పెట్టుకున్నడు?
8) ◆☞ కట్టుకథల్లో తప్ప చరిత్రలో రామునికి స్థానం ఎందుకు లేదు?
.
9)◆☞ రామాయణం అంటే తన సొంత విషయమో, పిన్నికిచ్చిన మాట ప్రకారం అడవులకు వెళ్ళాడు, మనసుపడిన సూర్పనక ముక్కు చెవులు కోపించాడు, రావణుడు ప్రతికారంగా సీతను అపహరించాడు ఇవి చరిత్రలో ఆధారాలకు నిలబడవు.
.
10)◆☞ రాజ్యవిస్తరణ కోసం రాముడు ఏఏ రాజులతో యుద్దం చేశాడు.
రావణునితో యుద్ధం భార్యం కోసం చేసింది మాత్రమే.
.
11) ◆☞ అశ్వమేధ యాగంలో అశ్వం ఏఏ ప్రాంతాలకు పోయింది?
.
12)◆☞ రామరాజ్యం అంటున్నారు ఎటువంటి రూల్స్ ఆయన రాజ్యంలో ఉన్నాయి.?
అది ఎలా ఆదర్శ రాజ్యం?
.
13) ◆☞ చరిత్రకారులంతా జెందెం పోగుల వారసులే మరి ఎందుకు ఆదారాలు నిరూపించలేక పోతున్నారు.?
.
14) ◆☞ ఆడమ్స్ బ్రిడ్జ్ వానరులు నిర్మించారని చెబుతున్నారు..
సింహలం తమిళనాడు మద్య ప్రకృతి వైపరీత్యాల వలన భూమి మునిగిపోగా సహజంగా మిగిలిన కొంత భూబాగాన్ని తమ రాకపోకలకోసం సింహళ తమిళ ప్రజలు కలిసి రిపేర్ చేసుకున్నారు.
ఆ దారిని రామసేతుగా కొందరు కోట్ చేసుకుంటున్నారు.
అదొక్కటైతే చెప్పుకుంటున్నారు గానీ మిగతా చరిత్ర ఎందుకు చూపించలేక పోతున్నారు.?
ఇదొక కొత్త దేవుడి ప్రచారం
మన తెలుగు రాష్ట్రాలలో పెద్ద అంబక్ బాబా..... వస్తున్నాడు కొంచం చిల్లర వేయండి. 🤭
గోచి స్వామి మిమల్ని ISCON వాళ్ళు(ANTP) లో ఎందుకు గోచి ఉడదీసి కొట్టి పంపారు.సభ లో దయచేసి వివరాలు తెలపండి
రామాయణం కల్పిత కథయే కాని చరిత్రకాదు.....
రామాయణం త్రేతాయుగంలో జరిగిన కథ అంటారు.
అంటే సుమారు 9 లక్షల సం"రాలు జరిగి ఉండవచ్చునని భావించాలి.
త్రేతా యుగం అంత్యకాలంలో జరిగిన ద్వాపారయుగం గడిచి..
మనం ప్రస్తుత కలియుగ ఆరంభంలో ఉన్నాము.
ఈ రామాయణ కథను వాల్మీకి వ్రాశాడని చెబుతారు.
అంత పురాతణ కాలంలో భూమిపై మనవజాతి లేనట్లు పురావస్తు శాస్త్రజ్ఞులు అంటున్నారు.
మనకు లిపి ఏర్పడినది కూడా క్రీ.పూ. నాలుగు వేల సం"ల నాడే అంటారు.
రామాయణం వాల్మీకి సంస్కృతంలో రాశాడు.
సంస్కృతం బ్రాహ్మణుల భాష.
ఈ భాషలో ఒక శూద్రుడు పండితుడై రాయడం అసంభవం.
బ్రాహ్మణులు ఈ దేశానికి క్రీ.పూ.1500 సం"ల నాడు వచ్చినట్లు చరిత్ర పరిశోధకులు తమ పరిశోధనల్లో తేల్చిచెప్పారు.
వచ్చిన తర్వాత వాళ్ళు స్థిరపడడానికి రెండు లేక మూడు వందల సం"లు పట్టి ఉండవచ్చు.
ప్రపంచంలోనే ఆది గ్రంథం "ఋగ్వేదము" అంటారు.
క్రీ.పూ. 1000సం"ల నాటి వరకు మూడు వేదములే ఉన్నట్లు ఆ తర్వాత కొంత కాలానీకి అంటే క్రీ.పూ. 9వ శతాబ్ధంలో 4వ వేదము రాసి ఉండవచ్చని చరిత్రకారులు చెబుతారు.
పండితుల చేత రాయించారని రాహుల్ సాంస్కృత్యాయన్ రాశాడు.
పాతివ్రత్యం మహిమ చాలా గొప్పదంటారు.
మరి సీత రావణున్ని బస్మమైపోవునట్లు ఎందుకు శపించలేదు?
శ్రీరాముడు తన దివ్య దృష్టితో సీతాపహరణాన్ని ఎందుకు చూడలేదు?
రాముడు కారణ జన్ముడు అంటారు,రావణ సంహారం కోసం జన్మించాడంటారు కదా!
భార్య అపహరణ కారణం లేకుండానే లంకలో ప్రత్యక్షమై రావణున్ని సంహరించవచ్చు కదా?
కనక మృగము భువిని కలదు లేదనకయే
తరుణీ విడిచిపోయే దాశరధియు
తెలివిలేని వాడు దేవుడెట్లాయెరా
విశ్వధాభిరామ వినురవేమ!
✊✊✊భీమ్ భూమి ✊✊✊
వాల్మీకి తన గత జీవితంలో బోయవాడే కావచ్చు కానీ నారదుడు రామ మంత్రం ఉపదేశించిన తర్వాత బ్రహ్మ జ్ఞానం సంపాదించాడు బ్రహ్మజ్ఞానం పొందిన ప్రతి ఒక్కరూ బ్రాహ్మణులతో సమానమే అటువంటి వాల్మీకి మహర్షి సంస్కృతంలో రామాయణం రచించడం సుసాధ్యమే మూర్ఖుల వితండవాదానికి ఈ బ్రహ్మ జ్ఞానం ఎప్పుడూ అర్థం కాదు
@@kvkrishna57766 ఆపురా సుల్లకాయ కథలు 😡
Mimmalni marchalemu... maa ramudu meeda ninda vestunnavey Nv namme devudu assalu devudu kadu.... Chii meeru mee gorrey mokhalu.....
నాస్తికులు పాకిస్తాన్ లో ఉండాలి. ఇండియా లో కాదు
👉సనాతన మతం అంటే నిర్వచనం ఏమిటీ...?
👉సనాతన మతాన్ని ఎవరు స్థాపించారు...?
👉సనాతన ధర్మం యే రాజ్యంలో ప్రారంభం అయింది...?
👉సనాతన ధర్మం యొక్క గ్రoధo పేరు ఏమిటి, దాని రచయిత ఎవరు, దానిని యే భాషలో వ్రాసారు ...?
👉సనాతన ధర్మం అని ఎక్కడైనా శాసనాలు ఉన్నాయా...?
👉సనాతన ధర్మంలో వున్నా దేవుడు ఎవరు...?
👉సనాతన ధర్మలో స్త్రీకి ఇచ్చిన హక్కులు ఏమిటి...?
👉సనాతన ధర్మంలో మనుష్యులoదరు సమానమైన హక్కులు కల్గి వున్నారా...?
👉సనాతన బుక్ యే లిపిలో వ్రాసారు, ఎప్పుడు, ఎవరు వ్రాసారు,...?
👉సనాతన ధర్మం యొక్క బౌగోలిక సరిహద్దులు ఏమిటీ... అక్కడ ఏమైన చారిత్రక ఆధారాలు లభిoచాయా ....?
👉సనాతన ధర్మం రాజ్యం యొక్క సరిహద్ధులు ఏమిటి...?
👉సనాతన ధర్మాన్ని ఆదరించిన రాజులు ఎవరు...?
👉సనాతన ధర్మం యొక్క ఆచారాలు, సంప్రదాయంలు ఏమిటి...?😊😊😊
సనాతన ధర్మానికి వారధి అయిన హిందూదేశంలో పుట్టి ఆ హిందూ ధర్మరక్షణలో బతుకుతున్న నీవు పవిత్ర మైన సనాత న ధర్మం గురించి ఎన్ని ప్రశ్నలు వేస్తున్నావంటే నువ్వు అసలు హైందవ ధర్మానికి చెందిన వ్యక్తివి కావు, నీలాంటి వ్యక్తులకు ఇలాంటి దేశంలో జీవించే హక్కు లేదు 1:06:47
సనాతన ధర్మం ఈ సృష్ఠి ఎప్పుడు మొదలైందో అంతకు ముందు నుంచి ఉంది
నువ్వు నిజంగా నాస్తికుడవి అయివుంటే క్రిష్టియనిటి ఇస్లాం గురించి కూడా మాట్లాడు కేవలం హిందూ దేవుళ్ళ ధర్మం గురించి కాదు
మీరు ఒక సం.రం పాటు పాకిస్తాన్ లో బతికి రండి.మీకు అన్ని స్వయంగా అర్దం అవుతాయి
నువ్వు కావాలనుకున్న ప్రతిదీ ఉంది ఏ గ్రంధాలయం కెళ్ళి అడిగినా చెప్తారు కేవలం చదువుకొని తెలుసుకోవడం మాత్రమే బ్యాలెన్స్ ఉంది ఈర్ష కోపం అసూయ ఇగో అన్ని కంట్రోల్లో పెట్టుకొని వెళ్లండి
కిచిడి ఎలా డిచికి గా మారింది??
దరఖాస్తులో హిందువు,
ఆచరణలో క్రైస్తవుడు.
ఇక సత్యవతి ఎక్కడుందీ....??
దాన్ని ఇంకా ఎన్ని మేకులు కొట్టారు...??
ఇంకా ఎన్నాళ్ళు తిన్నింటి వాసాలు లెక్క పెడతావు...??
‘‘రామాయణం కల్పిత కథ ఎందుకూ! అంటే ఆయన ‘‘దక్షిణ భారతదేశంలో ఉన్న ద్రావిడుల్ని లొంగదీసుకోవడానికి, వారిని బానిసలుగా చేసుకోవడానికి ఉత్తరాది నుంచి వచ్చిన ఆర్యులు రాసుకున్న కల్పిత గాథ,, ఇది మన పంచతంత్రం, అరేబియన్ నైట్స్ కథల్లాగా రామాయణం కూడా కల్పిత గాథే, రామాయణం ధర్మ స్ధాపనకు సంబంధించిన రచనేకాదు అది ఒక రోత దరిద్రం.
వాల్మికి రామాయణంలో రాముడి తండ్రి దశరథుడికి 350 మంది భార్యలు. అదే కంభ రామాయణంలో ఆయనకు 60 వేల మంది భార్యలు. ఇందులో ఏది నిజం? కైకేయిని వివాహం చేసుకునే సమయంలో దశరథుడు కైకేయి తండ్రికి ఒక వాగ్దానం చేస్తాడు. అదేమంటే, కైకేయికి పుట్టిన వాడికే పట్టాభిషేకం చేస్తానని! మరి కైకేయి పుత్రుడు భరతుడయినప్పుడు అతనికి పట్టాభిషేకం ఎందుకు చేయలేదు? తన దగ్గరే ఉంచుకుని, పరిపాలనకు సంబంధించిన అంశాలు ఎందుకు నేర్పించలేదూ? పైగా కైకేయి తండ్రి పాలించే కేకయ రాజ్యానికి పంపించాడెందుకూ? రాముడు పాదుకులు తీసుకుపోవడానికి భరతుడు అడవికి వెళ్లి రాముణ్ణి కలిసినప్పుడు స్వయంగా రాముడే భరతుడికి ఈ విషయాలు గుర్తుచేశాడు. (అరణ్యకాండ 107 వ అధ్యాయం) దశరథుడు చేతకానివాడు, శక్తిహీనుడు అయినప్పుడుమనిషి ఆకారంలో ఒక మాంసం ముద్దగా భావించబడ్డప్పుడు...అతనికి నలుగు కుమారులు ఎలా పుడతారు? పైగా, వారు దృఢకాయులు, సకల గుణ సంపన్నులు ఎలా అవుతారూ? భరతుడికే పట్టాభిషేకం చేస్తానని దశరథుడు వాగ్దానం చేసిన విషయం తెలిసి కూడావశిష్టుడు అక్రమంగా ‘రామ పట్టాభిషేకం’ ఎలా .జరిపించాడూ? కైకేయి చాలా ధైర్యవంతురాలు. రెండుసార్లు భర్త దశరథుడి ప్రాణాలు కాపాడుతుంది.
బ్రాహ్మణులు యాగాలు చేస్తూ, సోమరసం తాగుతూ లెక్కలేనన్ని మూగజీవాల్ని బలి ఇస్తూ ఉండడాన్ని రావణుడు సహించలేకపోయాయడు. ఎందుకంటే, రాజుగా ఆయన చేసిన చట్టాల్ని బ్రాహ్మణులు ఉల్లంఘించారు. యాజ్ఞయాగాల పేరిట జంతు బలులు చేస్తూ వచ్చారు. వాటిని ఆపటానికి వచ్చిన తాటకిని రాముడు చంపాడు. శూద్రుడయి ఉండి, శంభుకుడు వేదాలు చదివాడని రాముడు అతణ్ణి చంపాడు. (వాల్మికి రామాయణం ఉత్తరాకాండ 75 వ అధ్యాయం) మరి ఇవన్నీ దుర్మార్గాలే కదా?
యుద్ధంలో సుగ్రీవుణ్ణి చంపనని వాలి తన భార్యకు వాగ్దానం చేసి, తమ్ముడికి బుద్ది చెపుదామని వస్తాడు. మరి సుగ్రీవుడేం చేశాడూ? రాముడి శరణు కోరి స్వంత అన్నను చంపడంలో సహకరించమని వేడుకున్నాడు. అంటే కుట్ర పన్నాడు. కుట్రలో భాగమైన ధీరోధాత్తుడైన రాముడేం చేశాడూ? చెట్టు చాటున నిలబడి వాలిపైకి బాణం వదిలాడు. అది రాముడి సాహస కార్యమా? దొంగ డెబ్బ తీయడం వీరుడి లక్షణమా?
చవట లాజిక్ లు తప్పితే నీదగ్గర ఏముంది విషయం
నీలాగా A.C కారులో తిరుగుతూ వీడియోలు తీసుకొంటూ తిరిగి నాలుగు రాళ్లు వెనకేసుకునే వాడికి ఏమి తెలుసు బొంగు డైలాగు లు తప్ప. కనీసం నూవ్వు కనీసం ఒక్క హిందూ పేదవాడి ఇంటికి వెళ్లి ఏమైనా సహాయం చేసావా దొంగ నాటకాలు వేయటం తప్ప 🥹🥹
ప్రజా కంఠకుడు, బౌద్ధ విధ్వంసకుడు పుస్యమిత్ర షుంగుడి రూపమే రామాయణం లోని రాముని పాత్ర:
అలాంటి "శ్రీరామ నవమి" మన పండుగ ఎలా అవుతుంది? రాముడు ఒక టెర్రరిస్ట్....
నిజానికి ప్రజా కంఠకుడు, బౌద్ధ భిక్షువులను ఊచకోత కోసి బౌద్దారామాలను బ్రాహ్మణ మత ఆలయాలు చేసిన బ్రాహ్మణుడైన పుస్యమిత్ర శుంగుడికి ఇచ్చిన కల్పిత రూపమే ఈ రాముడి పాత్ర.
సామ్రాట్ అశోకుని ముని మనమడు బౌద్ద రాజైన బృహద్రదున్ని కుట్ర పూరితంగా చంపి బౌద్దాన్ని నాశనం చేసి బ్రాహ్మణ రాజ్యం స్థాపించిన దానికి సింబల్ గానే ఆర్య బ్రాహ్మలు ఈ శ్రీ రామ నవమి వేడుక చేసుకుంటారు.
ఆ తరువాత బ్రాహ్మణ రాజ్యాన్ని అనేక కుట్రల ద్వారా విస్తరిస్తూ, మరో పక్క వారి బ్రాహ్మణ సిద్ధాంతాన్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి ఈ దేశంలో ఆర్య బ్రాహ్మణులకు మూలవాసీ ప్రజల(బౌద్దులకు) మద్య జరిగిన సంఘర్షనలను మార్మికంగా, సంకేతాత్మక పాత్రలను సృష్టించి దానిని రామాయణం పేరుతో రచించి అందులో మర్మగర్భంగా వారి సిద్ధాంతాలని చొప్పించి ప్రజలో ప్రచారం కల్పించారు బ్రాహ్మణులు.
అందుకు బ్రాహ్మలు దేశ వ్యాప్తంగా సమన్వయంతో పని చేస్తూ అనేక భాషలలో కి దానిని అనువదించి ప్రాంతీయ పరిస్థితులను, సంస్కృతులను అందులోకి చొప్పించి విస్తరించారు.
నిజానికి ఇది ఒక్క రోజులో జరిగింది కాదు పలు శతాబ్దాలు జరిగింది. ఈ పనిని బ్రాహ్మణ మఠాలు, పీఠాలు అంతర్గతంగా, రహస్యంగా సమన్వయం చేశాయి.
వారి లక్ష్యం ఒక్కటే బ్రాహ్మణ ఆధిపత్య వర్ణకుల సామాజిక వ్యవస్థ ను నెలకొల్పడం దానిని కొనసాగించడం.
అలా ఈ దేశంలో బౌద్దాన్ని బ్రాహ్మణిజం పలు పద్ధతుల్లో ఆక్రమించి, సాధ్యంకానిచోట నాశనం చేసి చివరికి వర్ణ వ్యవస్థ ను వర్ణకుల వ్యవస్థ గా మార్చి శూద్ర, అతిశూద్ర వర్ణాలను కొన్ని వేల కూలాలుగా గ్రేడింగ్ పద్దతిలో విభజించి హిందూవ్యవస్థ పేరుతో ఒక కొత్త రకం బానిస వ్యవస్థను అతి ఛాకచక్యంతో నెలకొల్పింది.
ఈ బానిసల వ్యవస్థ ప్రత్యేకత ఏమిటంటే ఒక బానిసల కులం మరో బానిస కులాన్ని అదుపు చేస్తుంది. ఈ వ్యవస్థలో యజమానులైన బ్రాహ్మలు బానిసల అజమాయిషీని సంబందించిన విధి నిషేధాలను రూపొందిస్తుంది, అజమాయిషీ మత రూపంలో చేస్తుంది.
అలా వర్ణకుల (బానిస) సామాజిక వ్యవస్థను నెలకొల్పిన ప్రతి చోట బ్రాహ్మలు వారి జెండా (ధ్వజ స్తంభం) ఎగరేసి బ్రహ్మోత్సవాలు (బ్రాహ్మణోత్సవాలు) ప్రతి సంవత్సరం చేస్తున్నారు.
ఆ బ్రాహ్మణ సిద్ధాంతంలో భాగంగానే,
శూద్రుడైన శంభూకుడు ఆర్జించిన జ్ఞానాన్ని చూసి ఓర్వలేక భ్రాహ్మణ గురువుల ఆజ్ఞ మేరకు అత్యంత ధారుణంగా హత్య చేస్తాడు రాముడు.
మరి అలాంటి రాముడు ఈ దేశానికి ఎలా ఆదర్శ ప్రాయుడు అవుతాడు?
అలాంటి రామాయణ గ్రంధం ఎలా ఈ దేశవాసులందరికి పవిత్ర గ్రంథం అవుతుంది?
ఈ దేశ మూలవాసులైన బహుజనులకు విద్యను, ధనాన్ని, రాజ్యాధికారాన్ని చివరికి కనీస గౌరవాన్ని కూడా నిరాకరించే మనుధర్మాన్ని అనుసరించిన రామున్ని తమ ఆదర్శపురుషునిగా ప్రకటంచుకునే ఈ ఆరెస్సెస్ దాని అనుబంధ మూకలు ఈ దేశ మూలవాసుల ప్రయోజనాలను ఎలా కాపాడుతాయి?
అలాంటి బ్రాహ్మణ భావజాల రక్షకుడైన రాముని పాత్ర మనకెలా ఆదర్శం, బ్రాహ్మణుల వేడుక మన మూలవాసుల వేడుక ఎలా అవుతుంది?
ఆలోచించండి.
మనువాదుల నిజరూపాలను గమనించి నిజమైన మూలనివాసీ బహుజన జాతీయోధ్యమానికి సన్నద్ధం అవుదాం.
Miru communist aha
ఎడారి మతాల అబద్ధాల బుద్ధి వదిలి పెట్టండి
@@DStar18_9 నీకు నా సుల్లకాయ తెలుసు 😡
Edhi emaina historical ga baga explain chesaru,jai bharat,no jai ram,no jai bheem
@@bujjikalavalapalli1113 ఈ దేశానికీ భారత్ అనే పేరు అవసరం లేదు
ఇది బుద్ధుడు భూమి....
ఈ భూమి ది గ్రేట్ అశోక భూమి...
ఈ భూమి మహాత్మా పూలే భూమి....
ఈ భూమి పెరియార్ రామ స్వామి భూమి...
ఈ భూమి ఛత్రపతి శివాజీ మహారాజ్ భూమి....
ఈ భూమి భగత్ సింగ్ భూమి....
ఈ భూమి సుభాష్ చంద్రబోస్ భూమి...
ఈ భూమి భీమ్ భూమి.....
ఈ భూమి ద్రావిడ భూమి....
బాపనోడు ఈ దేశాన్ని ఆక్రమించిన తర్వాత సామ్రాజ్య వాద కాంక్షతో ఈ దేశ ప్రజల మనుసును కలుషితం చేయాలనే కుట్రలో భాగంగా కల్పిత సాహిత్యాన్ని తయారుచేసాడు.
కల్పిత కథల్లో నుండి పుట్టిన భరతుడు పేరు మీద ఈ దేశాన్ని భారత్ అని పిలవడం ఈ దేశ ప్రజలకు అవమానం, సిగ్గుచేటు, ఈ దేశ ప్రజల దౌర్భాగ్యం, మానసిక బానిసత్వం. విశ్వ మిత్రుడు తపస్సు చేసి తనకంటే గొప్పవాడు అవుతాడేమో అని ఇంద్రుడు భయపడి తపస్సుకి భంగం కల్గించటానికి దేవా వేశ్య మేనకను పంపించాడు, ఇంద్రుడు కోరిక మేరకు మేనకా విశ్వామిత్రుడు ఎదురుగా వచ్చి నగ్నంగా తన అందచందాలతో, మొహంతో, విశ్వ మిత్రుడిని ఆకర్షించి తపస్సుకు భంగం కల్గించెను, అప్పుడు విశ్వ మిత్రుడు కామాతప్తుడై ఆమెతో శారీరకంగా కలసినప్పుడు ఆమెకు కూతురు పుట్టెను, ఆమె పేరు శకుంతల, ఆ బిడ్డను అడవిలో పడేసి మేనకా, విశ్వామిత్రుడు ఇద్దరు వారి దారిలో వారు వెళ్ళిపోయిరి, అప్పుడు ఆ దారిలో వెళ్తున్న కన్వ మహర్షి ఆ పాపను చూసి ఆమెను తీసుకువెళ్లి పెంచి పెద్ద చేసేను,కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కన్వ మహర్షి లేనప్పుడు హస్తినాపురం రాజు దుశ్యoతుడు అడవికి వేటకు వెళ్ళినప్పుడు శకుంతలను చూసి ఆమెను ఇష్టపడి గాందర్వ పద్ధతిలో వివాహo చేసుకోనేను,వారి ఇద్దరికీ పుట్టిన వాడే భరతుడు,ఇది పెద్దలు సమాజం ప్రమేయం లేకుండా చేసుకొనే వివాహం,,, వీళ్ళు సంస్కృతి సంప్రదాయం గురించి మాట్లాడతారు ఇందులో నీతీ ఏముంది... ఇది ఒక కల్పిత కథ....
👉 భరతుడు ఎవరు ...?
👉భరతుడు రాజ్య సరిహద్ధులు ఏమిటి...?
👉భరతుడు పొరుగు రాజ్యాలు ఏవి...?
👉భరతుడు కాలంలో ఉపయోగించిన లిపి ఏమిటీ..?
👉భరతుడు నిర్మించిన కట్టడాలు ఏవి...?
👉భరతుడు వేయించిన శాసనాలు ఏమిటీ...?
👉భరతుడు నిర్మించిన పట్టణాలు ఏమిటీ...?
👉భరతుడు నిర్మించిన రాజ ప్రసాదాలు ఎక్కడ...?
👉భరతుడు ఉపయోగించిన ఆయుధాలు ఎక్కడైనా ఉన్నాయా..?
👉భరతుడు కాలంలో వున్నా నాణేలు ఏమిటీ...?
👉భరతుడు యే రాజ్యలతో మిత్రుత్వం లేదా శత్రుత్వం చేశాడు...?
భరతుడు పాలనకు సంబంధించి archaeology ప్రకారం ఒక్క ఆధారం లేకుండా కల్పిత కథలను చరిత్రగా చెప్పుకోవడం, నిజమైన చరిత్రను కల్పితం అని చెప్పడం బాపనోడి కుట్రకు పరాకాష్ట.
నా దృష్టిలో ప్రయోజనం లేని, చారిత్రక ఆధారాలు లేని అడ్డగోలు సాహిత్యం నేరం, దేశ ద్రోహం, ధర్మ ద్రోహం, వేదాలు,రామాయణం, మహా భారతం, పురాణాలు అన్ని కల్పితమైనవే, వాటిని ఖచ్చితంగా ఈ దేశ ప్రజల మనుస్సుల్లో నుండి పూర్తిగా నిర్ములించాలి, అప్పుడే ఈ దేశానికీ నిజమైన వెలుగు, గౌరవం, కీర్తి, ప్రతిష్ట కల్గుతుంది ....
🤝🤝🤝జై భీమ్ 🤝🤝🤝
భారతదేశంలోని కాకమ్మకథ రామాయణం గ్రంథంలో రావణుడు, ప్రాచీన గ్రీకు కల్పిత సాహిత్యం 'ఇలియడ్' లో 'ప్యారీస్' రాజు పాత్రకు నకలు/కాపీ,
రామాయణంలోని సీత పాత్ర, ఇలియడ్ లోని 'హేలేన్' పాత్రకు నకలు/కాపీ,
రామాణంలో రావణుడు సీతను ఎత్తుకెళ్ళడం, ఇలియడ్ లో ప్యారీస్ రాజు హేలేన్ ను ఎత్తుకెళ్ళడానికి నకలు/కాపీ,
రామాయణంలోని రామ-రావణ యుద్ధం అనేది, ఇలియడ్ లో 'ట్రోజన్' యుద్ధానికి నకలు/కాపీ!
మొత్తానికి రామాయణం అనేది ప్రాచీన గ్రీకు సాహిత్యమైన ఇలియడ్ కు నకలు/కాపీ చేయబడిన గ్రంథం మాత్రమే!
రామాయణం అనే పిట్టకథ వాళ్మీకి సొంతంగా రాసిన సృజనాత్మక రచనేమి కాదు!
ఏమిరా బాపన ఈ రాతలు 😊
రామాయణం ప్రకారం దశరథ్డు 60 వేల సంవత్సరాలు, రాముడు 11 వేల సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించారు, ఇది కట్టుకథ
In fact, he is not a Brahmin.
@@SURYAPRAKASH-np5ri ఆ నీచుల పేరే అసహ్యం 😡
జై మోడీ...
Nammakunte nee karma
నువ్వు ఆఫ్ట్రాల్ ఒక మనిషివి రద మనోహర్ నువ్వు మహా ఐతే 50 సంవత్సరాలు బ్రతుకుతావ్ అహ్హ్ తరువాత తేలుస్తుంది నీకే పరలోకం ఉందొ లేదో. Ready ga undu chudataniki
నా పరలోకం నుంచి మళ్లీ ఆలోచిద్దాం నీ బతుకు పేరు ఉంటే ఆ పేరు చెప్పు చూద్దాం మాకే పుట్టిన పిరికి గొర్రె 😂😂😂
Gorre ku swagatham
Swami vari bottu mukkuloki vellipoyindiii,konni rojulaki notloki vellipothundemo,ram manohar das, name chala baagundi,but andulo ammayi name enduku pettukunaru, actually meeru kshatriyudu antaga,ante maa jathe,meerenduku vallalo kalisipoyaru, ponile andulo ne undandi,malli ma dagara ku vachi mi muriki maku antinchakandiii
శుక్ల యజుర్వేదం,23వ అధ్యాయము,
ఓ రాజు యొక్క పత్నిలారా అశ్వము అనగా గుర్రం చుట్టూ చేరి తొమ్మిది ప్రదక్షణలు చేసి ఇట్లనేను, పశురూప అశ్వామా నీవే మా పతివి, అశ్వామా పత్ని ప్రక్కన పండుకొనుము, గర్భము కల్గించు నీ తేజము అనగా నీ అంగం గుంజీ నా యోనియందు ఉంచుకొనుచున్నాను,అశ్వామా స్వర్గత్తుల్యం అగు నా యోని అనే దుప్పటిని నీ అంగానికి కప్పుచున్నాను, అశ్వామా నా యోనిలో నీ రేతస్సు విడుచుము, అశ్వామా లేపిన కాళ్ళతో నీ అంగం నా యోనియందు ఉంచి వెనకకు ముందుకుకు కదులుతు రేతస్సును నా యోనిలో విడువుము, అప్పుడు రాజు సంతోశించును, అశ్వామా నీ వలన గర్భం దరించి నీ అంత బలము కల్గిన కుమారునికి జన్మనిచ్చేదను,.. ఆ అశ్వమేధా యాగం వలన ఒక మూర్ఖుడు అనే వాడు భూమి మీదకు వచ్చెను 😡
@@venkattnl1916 అశ్వం విషయం ప్రక్కన పెట్టు, రాముడు సీత పుట్టుక గురించి చెప్పు...
ఔవును హిందువుల దగ్గరే తినండి. హిందువుల దగ్గరే స్నానం చేయండి. హిందువుల దగ్గరే చెక్క భజన చేయండి.😜.Radha+మనోహర్ కి యేసుక్రీస్తు కృపవలన you tube బెగ్గింగ్ ద్వారా మంచి ఆదాయం కలగుతుంది. Praise A లార్డ్ 💐. నీ
కామ పిశాచి ఎవడు వీడు
. " ఈ తుమ్మెద గాలికి కదలుచున్న తిలపుష్పాల గుత్తిని, మదము చేత ఊగుతున్న ప్రియురాలిని చేరినట్లు చేరుచున్నది." ( రామాయణము : కిష్కింధాకాండ : 1 - 58 )
10. " కాముకుల శోకమును మిక్కిలి వృద్ది పొందింపజేయు ఈ అశోకవృక్షము గాలికి ఎగురుచున్న పూల గుత్తులతో నన్ను జళిపించుచున్నట్టున్నది." ( రామాయణము : కిష్కింధాకాండ : 1 - 59 )
11. " సీత దూరముగా వెళ్ళిపోయినది. ఆమె ఇపుడు లభించుట కష్టము. అయినను ఆమెను నాకు స్మృతికి వచ్చునట్లు చేయుచున్న మన్మథుడు ఎంత వక్రస్వభావుడు." ( రామాయణము : కిష్కింధాకాండ : 1 - 68 )
12. " ఈ కారండపక్షి శుద్దమైన నీటిలో మునిగి, ప్రియురాలితో క్రీడించుచు నాకు కామమును ఉద్దీపన చేయుచున్నది." ( రామాయణము : కిష్కింధాకాండ : 1 - 94 )
13. " ఇక్కడ ఆనందముగా వున్న అనేక విధములైన పక్షులు, యౌవన మధ్యమునందున్న , చంద్రుని వంటి ముఖము, పద్మము వంటి నేత్రములు గల నా ప్రియురాలిని స్మరింపజేసి నా కామమును పెంచుచున్నవి." ( రామాయణము : కిష్కింధాకాండ : 1 - 101 )
14. " చిత్రములైన ఈ కొండచరియల మీద ఆడలేళ్ళతో కలిసి ఉన్న ఈ మగలేళ్ళను చూడుము. లేడికన్నుల వంటి సీత విరహము నా మన్మథ బాధను పెంచుచున్నది." ( రామాయణము : కిష్కింధాకాండ : 1 - 102 )
15. యౌవన బధ్యస్తురాలైన సీత అడవిలో కష్టములు అనుభవించుచున్నా, ఏ కష్టములు లేనిదానివలె ప్రవర్తించుచు మన్మథ పీడితుడనైన నాతో మంచిగా మాటలాడుచుండెడిది." ( రామాయణము : కిష్కింధాకాండ : 1 - 112 )
మన రామదాసులేమో రాముడు కామమును జయించినవాడు అంటూ చెక్కభజన చేస్తూ జనాల చెవిలో కాలిఫ్లవర్ పెడుతున్నారు. ఇక్కడ రాముడు మాత్రం పిట్ట కూస్తే కామాగ్ని అంటాడు. కాకి అరిస్తే కామమో అంటూ ఊగిపోతాడు. చెట్టును చూస్తే కామం, తీగను చూస్తే మన్మథబాధ, పూలను చూస్తే మన్మథబాధ, గాలి వీస్తే కామమో కామమో అంటూ మూలుగు తాడు.
పాపం సీతను ఎవరో ఎత్తుకెళ్ళారు. ఆమె ఏ కష్టాలు పడుతున్నదో, ఏ ఇబ్బందులు పడుతున్నదో, ఏ అవమానాల పాలయిందో అనే బాధే లేదు. ఆ అలోచనే లేదు. ఎంతసేపూ " కామం, మన్మథుడు, మదం, వసంతరుతువు" అంటూ ఊగిపోతాడేం ?
ఇలాటి కామపిశాచి ఆదర్శపురుషుడా ?
ఇలాటి బాధ్యతారహితుడు ఆదర్శమా ?
ఇలాటి స్వార్థపరుడు ఆదర్శమా ?
కట్టుకథకు, గట్టి చరిత్రకు భేదం తెలియని రామభక్తులను పక్కకు నెట్టి ఆలోచించండి.
పిట్ట కథ 😊
చిన్నభార్య కైకను వెంట తీసుకువెళతాడు, యుద్ధరంగంలో రథానికి ఇరుసు పడిపోయిన తరుణంలో కైకేయి తన వేలిని ఇరుసుగా చేసి దశరథునికి రక్షణ కలిగిస్తుంది. దశరథుడు కృతఙ్నతగా ఆమెను మూడు వరాలను కోరుకొమ్మని చెప్తాడు. కైకేయి తనకు అవసరమని అనిపించినప్పుడు వరాలను కోరుకుంటానని చెప్తుంది. మంథర ఆ విషయాన్ని కైకకు గుర్తుచేస్తూ వాటిని ఉపయోగించి రాముని పట్టాభిషేకం ఆపి భరతునికి పట్టం కట్టమని చెప్తుంది. కైకేయి ఆమె బోధలు 3 అలాగే చేస్తుంది.
హిందూ అనే పదానికి ఈ దేశానికీ ఏమి సంబంధం , బొమ్మూలు విగ్రహాలకు రాసిన కట్టుకథలు చరిత్ర అంటే ఎట్లా ....
సింధు నదికి అవతల వున్నా ప్రదేశాన్ని హిందూ ప్రాంతం అన్నారు,
ఇది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య వున్నా పర్వత ప్రాoతాన్ని సూచిస్తుంది. వాటినే హిందుకుష్ పర్వతాలు అంటారు
. అక్కడి ప్రజలు అనాగరికంగా వున్నారు కాబట్టి వాళ్ళకు హిందూ అనే పదాన్ని ఉపయోగించారు,
హిందూ అంటే మూర్ఖుడు లేదా అనాగరికుడు
. హిందూ అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన వాడు ఇరానీయన్ స్కాలర్ all beruni 10th century and 11th century,
హిందూ అనే పదం పర్షియన్ భాషకి సంబంధించింది.
పోర్చుగిసు మిషనరీ సెభాస్టియో మన్రిక్ 1649 లో హిందూ అనే పదాన్ని మొదటగా మతానికి ఉపయోగించాడు.
1816,-1817 కాలంలో హిందూ మతం అనే పదాన్ని మొదట ఉపయోగించిన వాడు రాజ రామ్ మోహన్ రాయ్....
1857 తిరుగుబాటు వరకు బాపన క్షత్రియ వైశ్యలు మాత్రమే వైదికులు, వాటిలో కూడా చాలా శాఖలు వున్నాయి వాటిమధ్య చాలా రక్త పాతం జరిగింది,1857 తర్వాత బాపన్స్ క్షత్రియ వైశ్య ఒక నిర్ణయానికి వచ్చారు, మరల ఈ రాజ్యాలను లేదా ఈ దేశాన్ని పాలించాలి అంటే బ్రిటిష్ వారిని జయించాలి అంటే అందుకు మనకు బలం సరిపోదు అని గ్రహీంచి ఈ దేశ ప్రజలు అందరు హిందువులు అని చెప్పి ఈ దేశ ప్రజల మీద బలవంతంగా బాపన మతాన్ని రుద్ది దాన్ని హిందూ మతంగా ప్రచారం చేసి, బ్రిటిష్ వారికీ వ్యతిరేకంగా ఉద్యమాలవైపు ప్రజలను నడిపించే ప్రయత్నం చేశారు,ఈ దేశంలో ఇప్పుడు చెప్పుకుంటున్న హిందూ మతంను అదే బాపన ఫిలోసఫిని 90 శాతం ప్రజల మీద బలవంతంగా రుద్దారు, ఈ దేశంలో వున్నా బాపన క్షత్రియ వైశ్య కులాలకు ఈ దేశ ప్రజలకు సంబంధమే లేదు, బాపన వైశ్య క్షత్రియ వర్గాలు వలస వాదులు ఇరాన్ నుండి వచ్చిన ఆర్యా సంతతి, వాళ్ళ ఆచారాలు, సాంప్రదాయాలు, జీవన విధానం, అత్యంత హింస, అణచి వేత, దోపిడీ, కల్పిత కథలు, అసత్య రాతలు,అశ్లీలత, దూరక్రమణతో కూడుకున్నది, యేమాత్రం సిగ్గు లజ్జ మానం మర్యాద లేకుండా అది ధర్మo అని చెపుతూ రూపాయ పనిచేయకుండా దేశ ప్రజలను మోసం చేస్తున్న ఆ మతాన్ని నిర్ములించాల్సిన అవసరం ఎంతైనా ఉంది, లేకపోతే ఈ దేశాన్నే నాశనం చేస్తారు....
ఇంతకీ నువ్వు సర్టిఫికెట్ లో ఏ మా😂త్రం రా నువ్వు
వాల్మీకి రామాయణంలో రాముడు దేవుడు కాదు.
వాల్మీకి రామాయణంలో రాముడు దేవుడు-అనే మాట ఎక్కడా కనిపించదు. రామాయణం అసలు పేరు ‘పౌలస్య ముని వ్యధ’ లేదా ‘సీత చరితం.’ ఈ రెండు పేర్లు కాకుండా అందులోని రాముడి పాత్రకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చి తర్వాత కాలంలో వచ్చిన రచయితలు ఆ పాత్రను దేవుడిగా మార్చారు. కల్పనలు జోడించి, మహిమాన్వితుణ్ణి చేశారు. వాస్తవాలు తెలుసుకోవడం కోసం - వాల్మీకి రామాయణంలోకి తొంగి చూస్తే, అసలు విషయం బయటపడుతుంది! వాల్మీకి రాముణ్ణి దేవుడిగా వర్ణించలేదు. పైగా అత్యంత సాధారణ మానవుడిగా చిత్రించాడు. వాల్మీకి రామాయణంలో రాముడి మాటల్ని, చేష్టల్ని వాల్మీకి ఎలా రాశాడో, ఆ పాత్రను ఎలా చిత్రించాడో ఒక సారి గమనించండి. నిశితంగా ఆలోచించండి. విషయాలు చెక్ చేసుకోండి. అంతేగాని, దయచేసి మనోభావాలు దెబ్బతీసుకోవద్దు-
సీతను వెతుకుతూ రాముడు అరణ్యంలో వెళుతున్నప్పుడు కనిపించిన వృక్షాలతో, జంతువులతో ఇలా మాట్లాడతాడు. సీత ఆచూకీ చెప్పండని బతిమాలుతాడు. వాల్మీకి రామాయణం అరణ్యకాండలోని కొన్ని విషయాలు ఇక్కడ ఉదహరిస్తున్నాను-
ఓ బిల్వ వృక్షమా! బిల్వ ఫలముల వంటి స్తనములు గల నా ప్రియురాలిని చూచినచో చెప్పుము (అరణ్యకాండ 60-13)
ఓ కుభ వృక్షమా! నీ కాండము వంటి తొడలు గల సీతను గూర్చి నీకు తప్పక తెలిసి ఉండును (అరణ్యకాండ 60-15)
ఓ తాళవృక్షమా! పక్వమైన ఫలముల వంటి స్తనములు గల సీతను నీవు చూచితివా? నీకు నాపై దయ ఉన్నచో అందమైన కటిప్రదేశం గల సీతజాడ తెలుపుము (అరణ్యకాండ - 18)
ఓ గజమా! నీ తొండము వంటి తొడలు గల సీతను నీవు చూచి ఉండవచ్చు. అందుచేత చెప్పుము (అరణ్యకాండ 60-25)
మన్మథ పీడితుడైన రాముడు - ఓ సీతా! అరటి స్తంభాలతో సమానమైన నీ రెండు తొడలను అరటి ఆకులు కప్పివేయనట్లు చేసినావు కానీ, అవి నాకు కనబడినవి. వాటిని దాచలేకపోయినావు (అరణ్యకాండ 62-4)
గుండ్రటి నా సీత స్తనములు ఎల్లప్పుడు చూచుటకు అందముగా ఉండి ఎర్రని మంచి గంధము పూసుకొనుటకు అలవాటుపడినవి. అట్టి స్తనములు - రక్తపు బురద పూయబడి, కాంతి హీనములై ఉండి యుండును. ఇది సత్యము (వాల్మీకి రామాయణం: అరణ్యకాండ (63-8)
బంధువులెవరూ దగ్గర లేని నాకు, సీత కూడా లేకపోవుటచే రాత్రులందు నిద్రపట్టక - ఆ రాత్రులు చాలా దీర్ఘములుగా కనబడుచున్నవి. (అరణ్యకాండ 64-13)
ఇక రాముడి ఆలోచనల స్థాయి గురించి చూడండి. సీత కనబడకుండా పోయిందన్న బాధగానీ, ఆమె ఎక్కడ ఏ బాధలు పడుతున్నదో అనే వ్యధగానీ రాముడిలో కనిపించడం లేదు. ఎంత సేపూ ఆమె అవయవాల మీదే కామ దృష్టి,
అలాంటి రచనకు ఒక మహాకావ్యమని పేరా? అందులోని ఎదగని మనస్తత్వమున్న కథానాయకుడు దేవుడా? పోనీ మనిషిగా ఆదర్శప్రాయుడా? అలా ఓ కల్పిత పాత్రకు కోట్లు ఖర్చు చేసి ఆలయం కట్టేవారిది ఎంత విజ్ఞత?
సంస్కృతి అనే ముసుగులో ఈ కాలానికి పనికిరాని భావజాలం ప్రచారం చేస్తారా? తమ స్వార్థ చింతనతో యువతరాన్ని వెనక్కి నడిపించడమెందుకూ? జైశ్రీరామ్ - నినాదాలు నేర్పించి వారి భవిష్యత్తును అంధకారంలోకి తోసెయ్యడమెందుకూ?
రాముడు రామాయణం అనే పిట్టకథలో కల్పితపాత్ర!
రాముడు క్రీ.పూ. వేల ఏళ్ళ క్రితం బతికిన చారిత్రక పురుషుడంటేనే సమస్య. ఏమైనా రామయణ కథలోని ఔచిత్యాలు మాట్లాడుకోవడంలో తప్పులేదు. అందులో కనిపించే ఎదగని ఆలోచనా ధోరణి గురించి విశ్లేషించుకోవచ్చు.
వానరుల సహాయం అడిగి ఎందుకు దేబరించాడూ
అవతార పురుషుడికి అది అవసరమా....?
వారధి ఎందుకు అవసరమైందీ.....?
రావణుడికీ, హనుమంతుడికీ అవసరం లేని వారధి దేవుడైన రాముడికి ఎందుకు కావల్సివచ్చింది....? రాముడి పాత్రను కల్పించి - చిత్రించిన వాడికే సరైన సృష్టత లేదు అనేది అర్థమవుతూ ఉంది. ఆ అస్పష్ట రచనను పవిత్రమైందని భావించే వారు ఇంకెంత అయోమయంలో ఉన్నారో ఆలోచించుకోవాలి
రాముడు దేవుడు గనుక, ఆయన గురించి ఏ విశ్లేషణలూ అవసరం లేదని గుడ్డిగా నమ్ముతామని ఎవరైనా అంటే వారికి ఆ స్వేచ్ఛ ఉంది. దాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదు.
హేతుబద్ధంగా ఆలోచించి చూద్దాం అని అనుకుంటేనే ఇలా చాలా విషయాలు వస్తాయి. అలాగే సీత పరమ పవిత్రురాలు, మహిమాన్వితురాలూ అయితే, ఆమెను అపహరించినవాడు భస్మం కావాలి కదా...?
రావణుడు పర్ణశాలకు వచ్చి సీతను ఎత్తుకు పోగలిగినట్టు - రాముడు అంతే సులభంగా లంకకు వెళ్ళి చాకచక్యంగా భార్యను తెచ్చుకోలేకపోయాడు కదా?
శూద్రుడైన (బీసీ) ఒక వ్యక్తి వేదాలు చదువుతున్నాడని అది ధర్మానికి విరుద్ధం అని అతని మెడను నరికి తలను వేరు చేసి చంపినా వాడిని దేవుడు అంటారా లేక ఉగ్రవాది అంటారా...?
మండల్ కమీషన్కి లేదా Bc రిజర్వేషన్కి వ్యతిరేకంగా వచ్చిన నినాదమే (జై శ్రీరామ్) అద్వానీ రథయాత్ర, ఈ పోరాటంలో బీసీలు వాళ్ళ హక్కులు గురించి పోరాడకుండా అద్వానీ ట్రాప్ లో పడి బ్రాహ్మణులకు విజయాన్ని సాధించి పెట్టారు, ఇప్పటికైనా బీసీలు జనాభా నిష్పత్తి ప్రకారం రాజ్యoలో వాళ్ళ హక్కులు, వాటా కోసం పోరాడాలి. సామ్రాజ్యవాద వలసవాదులు బీసీలపై విజయానికి గుర్తుగా పెడుతున్న విగ్రహాoలో బీసీలు దైవత్వం చూడటం పూర్తిగా అజ్ఞానం....
Nuvvu bc vaa
No caste system should be encouraged it will kill development reservation to be removed completely, Only 2 castes poor & rich
కల్పితాలకు కూడా హద్దు ఉండాలి 😊 ఏమిరా ఈ కథలు
శ్రీరాముని తమ్ముడు. దశరథుని మూడవ భార్యయైన కైకేయి కుమారుడు. రామాయణం ప్రకారం రాముడు మహావిష్ణువు యొక్క ఏడో అవతారం అయితే లక్ష్మణుడు దేవేంద్రుడు ఇంద్రుడి |ఆదిశేషుడి(సప్త ఋషులు )]] అంశతోనూ, భరత శతృఘ్నులు శంఖు చక్రాల అంశతోనూ జన్మించారు.[1] సింహాసనాన్ని తిరస్కరించి, శ్రీరాముని పాదుకలకు పట్టాభిషేకం జరిపి, 14 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు. శ్రీరాముడు శివధనుర్భంగం చేసిన తరువాత జనక మహారాజు తమ్ముడైన కుశధ్వజుని కుమార్తె అయిన మాండవిని భరతునితో వివాహం జరిపిస్తారు.