SupremeTv:

Поделиться
HTML-код
  • Опубликовано: 27 окт 2024
  • సెజ్ ప్రమాద బాధితులకు సీఎం పరామర్శ అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితులను సీఎం చంద్రబాబు పరామర్శించారు. విశాఖ మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఓదార్చారు. ప్రమాద వివరాలను వారి నుంచి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే బాధితులకు అందిస్తున్న వైద్యంపై డాక్టర్లను ఆరా తీశారు.

Комментарии •