Will Bangla Turn into Foe from Friend ? | బంగ్లా కొత్తప్రభుత్వంతో భారత్కు సమస్యలా ? || Idi Sangathi
HTML-код
- Опубликовано: 9 сен 2024
- ప్రస్తుతం యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న దేశం బంగ్లాదేశ్ . కారణం అక్కడ కొనసాగుతున్న తీవ్ర హింస, ప్రధాని షేక్ హసినా రాజీనామా. పదవి వీడి ఆమె ఇప్పుడు భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు. ఏళ్లుగా ఇరు దేశాల మధ్య ఉన్న సఖ్యతే...ఆమెను ఇండియాకు వచ్చేలా చేసింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాజకీయ పార్టీలు సైతం బంగ్లాదేశ్ కు బాసటగా నిలుస్తున్నాయి. భారత్ - బంగ్లాదేశ్ మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలే ఇందుకు ప్రధాన కారణం. కానీ ఆ సంబంధాలకు బీటలు వారే ప్రమాదం కనిపిస్తోంది. మిత్రురాలిగా ఉన్న షేక్ హసినా...ప్రధాని పదవి నుంచి దిగిపోవడంతో భారత్ కు సవాళ్లు పొంచి ఉన్నాయి. సఖ్యత, భద్రత, స్వేచ్చా వాణిజ్యం విషయాల్లో బంగ్లా కొత్త ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తుందా అనేదీ సందేహమే. మరి బంగ్లా కల్లోలం...భారత్ కు ఎలాంటి ప్రమాదాలు తేనుంది.? మిత్ర దేశం..శత్రుదేశంగా మారనుందా.? గడ్డు పరిస్థితలను భారత్ ... ఎలా ఎదుర్కొవాలి.?
#IdiSangathi
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our RUclips Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------
బంగ్లాదేశ్ లో రోహింగ్యా ముస్లిం ఆందోళన గుంపులో వచ్చి అల్లర్లు చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది...
మతం పిచ్చిలో మానవత్వం మంటగలుపుతున్నారు కొందరు బంగ్లాదేశ్ లోని ఉగ్రవాదులు. ఈ పనులు ప్రపంచం లోని అన్ని దేశాలు ఖండించాలి. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అది ప్రమాదమే. మతం పేరుతో జరిగే హింసను ఎవరు సమర్ధించ కూడదు. అసలు ఈ చంపుకోవడా లేమిటి. మనం ఏ యుగంలో ఉన్నాం. హింసనుకూడా రాజకీయకోణం లో చూడడమేనా.. మనిషిగా పుట్టడం కంటే జంతువుగా పుట్టడమే మేలనుపి స్తుంది..
plz save hindus in bangla irrespective of religion. Satyam devarakonda Nalgonda
Akka Narsimha Rao Punjabi akka People
Rohigyalanu tharimi kottali, hindus ki shelter evvali..