బౌరంపేట గ్రామస్తుల వినూత్న నిరసన

Поделиться
HTML-код
  • Опубликовано: 13 окт 2024

Комментарии • 4

  • @AadhanTelugu
    @AadhanTelugu  2 месяца назад

    కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట అధ్వానంగా మారిన రోడ్లపై ప్రజలు మండిపడ్డారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి గుంతల మయంగా ఉన్న రోడ్డు వలన ఇబ్బంది పడుతున్న ప్రజలు గుంతల్లో మహిళలు వరి నాట్లు వేసి మున్సిపల్ కమిషనర్, పనితీరు, పాలకుల పనితీరుపై నిరసన తెలిపారు.
    ఇందుకేనా మేము మీకు ఓట్లు వేసి గెలిపించుకుంది ఇందుకేనా మేము నెల నెల టాక్స్లు కట్టి మీకు వేతనాలు అందిస్తున్నాము అంటూ ప్రజలు మున్సిపల్ అధికారుల తీరుపై మండిపడ్డారు. రోడ్లు బాగా లేకపోవడం వల్ల వృద్ధులు మహిళలు పిల్లలు బయటకు రాలేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. వర్షాకాలంలో రోడ్డుపై ప్రయాణం ఏ గుంతల నుయో ఏ గోతిలో నోయో ఉందో తెలియక అవస్థలు ఎదుర్కొంటున్నామని బౌరంపేట వాస్తవ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఇంటి నుండి బయటకు వచ్చి అధికారులు పాలకులపై తమ నిరసన వ్యక్తం చేశారు.