Gravel mafia petrifying in Visakhapatnam| విశాఖలో పేట్రేగిపోతున్న గ్రావెల్‌ మాఫియా

Поделиться
HTML-код
  • Опубликовано: 10 окт 2024
  • విశాఖ జిల్లా భీమిలీ నియోజవర్గం పద్మనాభం మండలం అనంతవరం గ్రామంలో.... గ్రావెల్ మాఫియా పేట్రేగిపోతోంది. మండల స్థాయి నాయకుల కనుసన్నల్లో.. కొండ ప్రాంతం, అటవీ భూముల్లో దర్జాగా మట్టి తవ్వి అక్రమంగా తరలిస్తున్నారు. జేసీబీలు, పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో మట్టిని తరలించి లక్షలాది రూపాయలను దోచేస్తున్నారు. గ్రావెల్ తరలింపునకు..... సచివాలయ కార్యదర్శి, మండల ఇంజినీర్ అనుమతి ఇచ్చారంటూ సదరు కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా మట్టిని తవ్వేస్తున్నారు. అయితే.... అనుమతి పత్రాలు ఇవ్వాలని కోరగా కాంట్రాక్టర్ అక్కడ నుంచి జారుకున్నారు. గ్రావెల్ తవ్వకానికి అనుమతి ఇచ్చే అధికారం తమకు లేదని పద్మనాభం మండల తహసిల్దార్ స్పష్టం చేస్తున్నారు. గనుల శాఖ అనుమతి తీసుకోవాలని చెబుతున్నారు. సచివాలయ కార్యదర్శి, మండల ఇంజినీర్ అనుమతులు ఇచ్చారన్న విషయం తమకు తెలియదని చెప్పారు. దీనిపై విచారణ జరిపిస్తామన్నారు. అధికారుల కళ్లుగప్పి సాగుతున్న అక్రమ దందాపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు#etvandhrapradesh
    #LatestNews
    #NewsOfTheDay
    #EtvNews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Visit our Official Website:www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 2