Jamsalvi temple||హనుమంతుడి నాభి నుండి నీరు||నేటికీ చేదించని మిస్టరీ||
HTML-код
- Опубликовано: 19 окт 2024
- ఈ వీడియోలో జాంసల్వి ఆలయం గురించి తెలుసుకుంటాం. ఈ ఆలయం మధ్యప్రదేశ్లో చింద్వరాలో ఉంది. హనుమంతుడి నాభి నుండి నీరు వస్తుంది .ఆ నీటి ప్రవాహం ఎక్కడ నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. అది ఇప్పటికీ ఛేదించిన మిస్టరీగా మిగిలిపోయింది. కానీ ఇది చర్మవ్యాధులను మానసిక వ్యాధులను నిర్మూలిస్తుంది. ఇక్కడికి వచ్చే భక్తులు చాలామంది వ్యాధితో బాధపడుతున్న వారు వస్తుంటారు. వ్యాధి నయం అయ్యే వరకు అక్కడే ఉండి నయ మయ్యా క సంతోషంగా వెళ్తారు.
ఇక్కడ వ్యాధిగ్రస్తులకు హనుమంతుడి నాభి నుంచి వచ్చే నీరు తప్ప వేరే ఏ మందులు ఇవ్వడం లేదా ట్రీట్మెంట్ చేయరు. కానీ ఆ జబ్బు నయం అవుతుంది. అందుకే ఇక్కడికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చి హనుమంతుని దర్శనం చేసుకుని వెళ్తారు. ఇక్కడ ఇచ్చే హారతి వల్ల వచ్చే శబ్దం కారణంగా భక్తులకు సుఖసంతోషాలు చేకూరుతాయని భావిస్తున్నారు. ఇంకా విశేషాలు తెలుసుకోవడం కోసం వీడియో ని చూడండి.
if you like the video please LIKE SHARE AND SUBSCRIBE TO OUR CHANNEL AAAV CULTURE.