అక్షోభ్య తీర్థులు పూర్వాశ్రమంలో జయతీర్థులకి బంధువు అయినట్లుగానే మా అజేయ విజయీoద్రులు కూడా బంధువు వరస అవుతారని ఎక్కడో చదివాను, ఇది నిజమేనా? జయతీర్థులు ఘంటం కోసం దుర్గాదేవిని ఎందుకు సంకల్పం చేసినట్లు? చదువుకు సరస్వతి కదా? అందరూ లక్ష్మీదేవి స్వరూపాలే కదా అని మాత్రం సమాధానమివ్వకండి. సరస్వతీదేవి మరియు భారతీదేవి అనుగ్రహం కలిగినది యరగోళ లో అని చరిత్ర వుంది కానీ ఘంటం ఇచ్చింది దుర్గాదేవి అనుకుంటా స్వామి. వెనుక ఏదైనా కారణమున్నదా, సెలవివ్వగలరు. ఋజు గణాలు(గాతవ్య,భావి సమీర )మానవునిగా జన్మించరు అని మీరు భావిస్తారు కదా? అందుకు ఏదైనా శాస్త్ర ప్రమాణం ఉన్నదా? అడిగినందులకు క్షంతవ్యుణ్ణి🙏
1) జయతీర్థుల గురించి చదివినప్పుడు గుజరాత్ (అనుకుంటా) ఒక విశ్వవిద్యాలయానికి అధిపతిగా కొన్ని రోజులు ఉన్నారని చదివాను. ఇంతకూ అది ఎక్కడ ఉన్నది? బౌద్ధుల విశ్వవిద్యాలమా అది? తెలియపరుస్తారని భావిస్తాను. Buddhist University in Gujarat as per request of King Kamadeva. బౌద్ధ,జైన మరియు చార్వకులను మధ్వ సిద్ధాంతం ఖండించింది కదా? మరి అటువంటప్పుడు బౌద్ధ విద్యాలయానికి కులపతిగా జయతీర్థులు ఎలా ఉన్నారు? 2) జయతీర్థుల ఆరాధన సమయంలో భోజనాల దగ్గర వర్షం పడి ఇసుక పడుతూ వుంటుందని ఆయన పూర్వాశ్రమ సతి శపించిందని ఒకసారి మలఖేడ్ లో ఎవరో అన్నారు, అది నిజమేనా? 3) ఇంద్ర అంశలో వున్న ఆదిశేషువు ఆవేశం వలన శ్రీమధ్వాచర్యుల గ్రంథాలకు టీకా లు రాయగలిగిగారు కదా? కానీ మనం వ్యావహారికముగా జయతీర్థులు (తలపై ఆదిశేషుడు వున్నా) గురించే ప్రస్తుతిస్తాము గానీ ఆదిశేషుల్ని ఎప్పుడూ ప్రవచనాల్లో చెప్పి వుండగా నేను చూడలేదు. బహుశ నా అభిప్రాయం తప్పు అయి వుండచ్చు గాక..సందేహ నివృత్తి చేయగలరు
అక్షోభ్య తీర్థులు పూర్వాశ్రమంలో జయతీర్థులకి బంధువు అయినట్లుగానే మా అజేయ విజయీoద్రులు కూడా బంధువు వరస అవుతారని ఎక్కడో చదివాను, ఇది నిజమేనా?
జయతీర్థులు ఘంటం కోసం దుర్గాదేవిని ఎందుకు సంకల్పం చేసినట్లు? చదువుకు సరస్వతి కదా? అందరూ లక్ష్మీదేవి స్వరూపాలే కదా అని మాత్రం సమాధానమివ్వకండి. సరస్వతీదేవి మరియు భారతీదేవి అనుగ్రహం కలిగినది యరగోళ లో అని చరిత్ర వుంది కానీ ఘంటం ఇచ్చింది దుర్గాదేవి అనుకుంటా స్వామి.
వెనుక ఏదైనా కారణమున్నదా, సెలవివ్వగలరు.
ఋజు గణాలు(గాతవ్య,భావి సమీర )మానవునిగా జన్మించరు అని మీరు భావిస్తారు కదా? అందుకు ఏదైనా శాస్త్ర ప్రమాణం ఉన్నదా? అడిగినందులకు క్షంతవ్యుణ్ణి🙏
1) జయతీర్థుల గురించి చదివినప్పుడు గుజరాత్ (అనుకుంటా) ఒక విశ్వవిద్యాలయానికి అధిపతిగా కొన్ని రోజులు ఉన్నారని చదివాను.
ఇంతకూ అది ఎక్కడ ఉన్నది? బౌద్ధుల విశ్వవిద్యాలమా అది? తెలియపరుస్తారని భావిస్తాను.
Buddhist University in Gujarat as per request of King Kamadeva.
బౌద్ధ,జైన మరియు చార్వకులను మధ్వ సిద్ధాంతం ఖండించింది కదా? మరి అటువంటప్పుడు బౌద్ధ విద్యాలయానికి కులపతిగా జయతీర్థులు ఎలా ఉన్నారు?
2) జయతీర్థుల ఆరాధన సమయంలో భోజనాల దగ్గర వర్షం పడి ఇసుక పడుతూ వుంటుందని ఆయన పూర్వాశ్రమ సతి శపించిందని ఒకసారి మలఖేడ్ లో ఎవరో అన్నారు, అది నిజమేనా?
3) ఇంద్ర అంశలో వున్న ఆదిశేషువు ఆవేశం వలన శ్రీమధ్వాచర్యుల గ్రంథాలకు టీకా లు రాయగలిగిగారు కదా? కానీ మనం వ్యావహారికముగా జయతీర్థులు (తలపై ఆదిశేషుడు వున్నా) గురించే ప్రస్తుతిస్తాము గానీ ఆదిశేషుల్ని ఎప్పుడూ ప్రవచనాల్లో చెప్పి వుండగా నేను చూడలేదు. బహుశ నా అభిప్రాయం తప్పు అయి వుండచ్చు గాక..సందేహ నివృత్తి చేయగలరు